ETV Bharat / state

ఆ ఒక్క కోరిక మిగిలే ఉంది: వెంకయ్య

ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్​ పొందిన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును హైదరాబాద్​లో ఘనంగా సన్మానించారు. భారత ప్రతినిధులు ఎక్కడికెళ్లినా అత్యున్నత గౌరవ మర్యాదలు దక్కుతున్నాయన్నారు.

author img

By

Published : Mar 17, 2019, 9:17 PM IST

Updated : Mar 17, 2019, 10:43 PM IST

'ఆ ఒక్కకోరిక మాత్రం మిగిలే ఉంది'
'ఆ ఒక్కకోరిక మాత్రం మిగిలే ఉంది'
ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్​ పొందిన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్​లో ఘనంగా సత్కరించారు.42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి తన భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉపరాష్ట్రపతి పదవి వరించినప్పుడు అందరిలానే తనలోనూమిశ్రమ స్పందన వచ్చిందని వివరించారు. 75విశ్వవిద్యాలయాలు తిరిగాను...

భారత ప్రతినిధులు ఎక్కడికెళ్లినా అత్యున్నత గౌరవం దక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని యువతను ప్రేరేపించడమే ధ్యేయంగా.. ఇప్పటి వరకు 75 విశ్వవిద్యాలయాలను సందర్శించానని పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, నిరుద్యోగ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అంశాలపై దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని 2016లోనే ప్రధానమంత్రి మోదీకి చెప్పానని తెలిపారు. ఆయన 2019లో చూద్దామన్నారని ఇంతలోనే ఉపరాష్ట్రపతి పదవి వరించిందన్నారు. ఇప్పటికి ఆ కోరిక అలానే మిగిలిపోయిందన్నారు. ఈ ఆత్మీయ సత్కారంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతా....: కేసీఆర్​

'ఆ ఒక్కకోరిక మాత్రం మిగిలే ఉంది'
ఐక్యరాజ్యసమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్​ పొందిన సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని హైదరాబాద్​లో ఘనంగా సత్కరించారు.42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి తన భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఉపరాష్ట్రపతి పదవి వరించినప్పుడు అందరిలానే తనలోనూమిశ్రమ స్పందన వచ్చిందని వివరించారు. 75విశ్వవిద్యాలయాలు తిరిగాను...

భారత ప్రతినిధులు ఎక్కడికెళ్లినా అత్యున్నత గౌరవం దక్కుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోని యువతను ప్రేరేపించడమే ధ్యేయంగా.. ఇప్పటి వరకు 75 విశ్వవిద్యాలయాలను సందర్శించానని పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, నిరుద్యోగ యువతకు శిక్షణ, స్వయం ఉపాధి అంశాలపై దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, అందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని 2016లోనే ప్రధానమంత్రి మోదీకి చెప్పానని తెలిపారు. ఆయన 2019లో చూద్దామన్నారని ఇంతలోనే ఉపరాష్ట్రపతి పదవి వరించిందన్నారు. ఇప్పటికి ఆ కోరిక అలానే మిగిలిపోయిందన్నారు. ఈ ఆత్మీయ సత్కారంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్​ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతా....: కేసీఆర్​

Intro:జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు నియోజకవర్గంలో లో 256 పోలింగ్ కేంద్రాలకు 700 మంది పీఓ ఏపీవో లకు శిక్షణ ఇచ్చారు శిక్షణ లో పాల్గొన్న అధికారులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తూ సరైన విధంగా వ్యవహరించకపోవడంతో ఎన్నికల పరిశీలకులుగా ఉన్న ప్రత్యేక అధికారిని ఐఏఎస్ క్రాంతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు


Body:జడ్చర్ల నియోజకవర్గం లోని ఆరు మండలాలకు సంబంధించిన పార్లమెంటు ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఏపీవో లకు శిక్షణ కార్యక్రమాన్ని జడ్చర్ల లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టారు విడతలవారీగా చేపట్టిన ఈ కార్యక్రమం లో లో ఎన్నికల విధుల పట్ల నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు పాల్గొన్న అధికారులు గుంపులుగా చేరి పంపిణీ చేసే సామాగ్రి తీసుకునేందుకు తమ హాజరు వేసుకునేందుకు గుంపులుగా చేరి గందరగోళం సృష్టించారు వారికి సరి చేసేందుకు అధికారులు సూచనలు చేసిన పెడచెవిన పెట్టారు


Conclusion:ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు క్రమశిక్షణగా ఉండాల్సి ఉండగా తగిన సమయం తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇకమీదట తీరు మార్చుకోవాలని ప్రత్యేక అధికారిని క్రాంతి హెచ్చరించారు అధికారుల తీరు ఇలా ఉంటే ఏరా అని వారిని పర్యవేక్షించే ఉన్నతాధికారులు గగ్గోలు పెట్టాల్సి వచ్చింది
Last Updated : Mar 17, 2019, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.