ETV Bharat / state

"గాలి పీలిస్తే గర్భస్రావాలు... నీరు తాగితే వింత వ్యాధులు"

పీల్చే గాలి, తాగే నీరు అక్కడ రెండూ కాలకూట విషమే. కొందరికి గర్భాశయ సమస్య, మరికొందరికి శ్వాసకోశ వ్యాధులు. బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న వారెందరో. దశాబ్దకాలంగా యురేనియం వలయంలో చిక్కుకున్న పల్లె ప్రజల దీన స్థితి ఇది. పోరాటాలు చేసి అలుపు వచ్చింది కానీ న్యాయం జరగలేదంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

author img

By

Published : Sep 10, 2019, 10:29 AM IST

గాలి పీలిస్తే గర్భస్రావాలు...
"గాలి పీలిస్తే గర్భస్రావాలు... నీరు తాగితే వింత వ్యాధులు"

రెండు సంవత్సరాల నుంచి ఒళ్లంతా దద్దురులు వస్తున్నాయి. ఎక్కడ చూపించినా తగ్గటం లేదు. కూలికిపోతేనే కడుపులు నిండే బతుకులు మావి. వచ్చే కొంత ఆదాయం వైద్యానికే సరిపోతుంది. పిల్లలు చదువుకు, ఇళ్లు గడవడానికి కష్టంగా ఉంది. శరీరమంతా దురద వస్తోంది: అంజనమ్మ

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల నాకు గర్భస్రావం అయింది. గ్రామంలో చాలా మందికి ఇలానే జరిగింది. కానీ ఎవరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారులు ఎవరూ మా బాధల్ని పట్టించుకోవటం లేదు: శ్రీదేవి

ఇదీ... యురేనియం కర్మాగార పీడిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి. 2007లో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని తుమ్మలపల్లి ప్రారంభమైనప్పటి నుంచి ఇవే సమస్యలు, కష్టాలు. తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారి పల్లి, కనంపల్లి, రాచకుంటపల్లిలో ఎవరిని కదిపినా కన్నీళ్లతోనే సమాధానమిస్తారు. భూగర్భజలాలు కలుషితమై తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వెంటాడుతున్నాయి. పంట నష్టాల సంగతి సరేసరి. ఏళ్ల తరబడి ఆందోళనలు చేసినా లాభం లేకపోగా అధ్యయన కమిటీ ముందైనా సమస్యలు చెప్పుకుందామని పనులు మానుకుని మరీ ఎదురుచూశారు. తొలిరోజు కమిటీ సభ్యులు కర్మాగారం పరిశీలనకే పరిమితం కావటంతో ఈటీవీ భారత్​తో ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

తాగునీటిలో యురేనియం కలయికతో ఎక్కువమంది చర్మవ్యాధులతో నరకం చూస్తున్నారు. మరికొందరు కలుషితనీటితో గర్భస్రావం అయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటలూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. మొదటిరోజు పర్యటనలో గ్రామస్థుల వద్దకు రాని కమిటీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రం వేసిన కమిటీ ఏమీ తేల్చకుండానే సరిపెట్టిందని, కనీసం ఈ కమిటీ అయినా పరిష్కారం చూపాలని యురేనియం బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

ఊరు ఊపిరికి..'ఉరే'నియం

"గాలి పీలిస్తే గర్భస్రావాలు... నీరు తాగితే వింత వ్యాధులు"

రెండు సంవత్సరాల నుంచి ఒళ్లంతా దద్దురులు వస్తున్నాయి. ఎక్కడ చూపించినా తగ్గటం లేదు. కూలికిపోతేనే కడుపులు నిండే బతుకులు మావి. వచ్చే కొంత ఆదాయం వైద్యానికే సరిపోతుంది. పిల్లలు చదువుకు, ఇళ్లు గడవడానికి కష్టంగా ఉంది. శరీరమంతా దురద వస్తోంది: అంజనమ్మ

కలుషితమైన గాలిని పీల్చడం వల్ల నాకు గర్భస్రావం అయింది. గ్రామంలో చాలా మందికి ఇలానే జరిగింది. కానీ ఎవరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు. అధికారులు ఎవరూ మా బాధల్ని పట్టించుకోవటం లేదు: శ్రీదేవి

ఇదీ... యురేనియం కర్మాగార పీడిత గ్రామాల్లో ప్రజల పరిస్థితి. 2007లో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని తుమ్మలపల్లి ప్రారంభమైనప్పటి నుంచి ఇవే సమస్యలు, కష్టాలు. తుమ్మలపల్లి, కేకే కొట్టాల, మబ్బుచింతలపల్లి, భూమయ్యగారి పల్లి, కనంపల్లి, రాచకుంటపల్లిలో ఎవరిని కదిపినా కన్నీళ్లతోనే సమాధానమిస్తారు. భూగర్భజలాలు కలుషితమై తీవ్రస్థాయిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వెంటాడుతున్నాయి. పంట నష్టాల సంగతి సరేసరి. ఏళ్ల తరబడి ఆందోళనలు చేసినా లాభం లేకపోగా అధ్యయన కమిటీ ముందైనా సమస్యలు చెప్పుకుందామని పనులు మానుకుని మరీ ఎదురుచూశారు. తొలిరోజు కమిటీ సభ్యులు కర్మాగారం పరిశీలనకే పరిమితం కావటంతో ఈటీవీ భారత్​తో ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

తాగునీటిలో యురేనియం కలయికతో ఎక్కువమంది చర్మవ్యాధులతో నరకం చూస్తున్నారు. మరికొందరు కలుషితనీటితో గర్భస్రావం అయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంటలూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. మొదటిరోజు పర్యటనలో గ్రామస్థుల వద్దకు రాని కమిటీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కేంద్రం వేసిన కమిటీ ఏమీ తేల్చకుండానే సరిపెట్టిందని, కనీసం ఈ కమిటీ అయినా పరిష్కారం చూపాలని యురేనియం బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

ఊరు ఊపిరికి..'ఉరే'నియం

Intro:AP_ONG_51_09_MODELSCHOOL_RJD_ENQUIRY_AVB_AP10136

ఆదర్శపాఠశాల విద్యార్థుల సీట్ల భర్తీ ప్రక్రియలో ప్రదానోపా ధ్యాయురాలు విద్యార్థుల జాబితాను తారుమారు చేసినట్లు ఆర్ జె డి విచారణలో తేలింది. వివరాలలోకి వెళితే.......

ఆగష్టు నెల10వతేదీన దర్శిమోడల్ స్కూల్(ఆదర్శపాఠశాల) ప్రదానోపాధ్యాయురాలు ఉషా పై జిల్లా విద్యాశాఖాధికారి ఫి ర్యాదులు అందటంతో ఏ.డి.నాగరాజుని ప్రాథమిక విచారణ చేయవలసిందిగా ఆదేశాలుజారిచేశారు.విచారణ చేపట్టిన నాగరాజు ఫిర్యాదుదారుల వద్ద నుండి సమాచారం సేకరించి, పాఠశాలలోకూడా విచారించి నివేదికను తయారుచేసి జిల్లా అధికారికి అందజేశారు.ఆ నివేదికను విద్యాశాఖా కమీషనర్ కు పంపటంజరిగింది.కమీషనర్ అంతిమవిచారణ బాధ్యత లు ఆర్.జె.డి.రవీంద్రనాథ్ రెడ్డి కి పురమాయించారు.విచార ణ నిమిత్తం ఈరోజు దర్శి ఆదర్శపాఠశాలకువచ్చారు.విచార ణలో సీట్ల భర్తీ విషయంలో కిందిస్థాయి ఉద్యోగులు లంచాలు తీసుకున్నట్లు వెల్లడైనది.ప్రదానోపాధ్యాయురాలు తక్కువ మార్కులు వచ్చినవారికి సీటు కేటాయించినట్లుతేలింది. అధి క మార్కులు వచ్చిన వారిని జాబితానుండి తొలగించినట్లు తేటతెల్లమైంది. విచారణాధికారి ఆమెను వివరణకోరగా అవి ఎమ్మెల్యే సిఫార్స్ పై కేటాయించవలసివచ్చినట్లు తెలిపింది. అంతే కాదు ఆదర్శపాఠశాలలోపనిచేసేసిబ్బందినికూడాఆమె ఇబ్బందులు పెడుతున్నట్లు గోప్యంగా ఆర్.జె.డి.కి సిబ్బంది మొరపెట్టుకున్నట్లు సమాచారం.విద్యార్థులపట్ల,సిబ్బందిపట్ల ప్రదానోపాధ్యాయురాలుతీరుభిన్నశైలిలోఉన్నట్లుతెలుస్తోంది.విచారణాధికారిమాట్లాడుతూసీట్లభర్తీవిషయంలోఅవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తుంది.ఓవ్యక్తి వద్దనుండి కిందిస్థాయి ఉద్యోగిలంచంతీసుకున్నట్లుకూడాతేలింది.ఆదర్శపాఠశాలలో జరుగుతున్నఅన్నివిషయాలలోసమగ్రవిచారణజరిపినివేదికను విద్యాశాఖా కమీషనర్ కు అందజేయనున్నట్లు తెలిపారు.
బైట్స్:-1.మేకల. ఏడుకొండలు విద్యార్థి తండ్రి
2.శివరాత్రి. కోటయ్య ,, ,,
3.రవీంద్రనాథ్ రెడ్డి ఆర్.జె.డి. విచారణాధికారి.

గమనిక:- ఆగష్టు 10వతేదీన ఈ కథనానికి సంబంధించిన విజువల్స్ పంపిఉన్నాము.ప్రథమ కథనం కూడా పబ్లిష్ అయినది.(10వతేదీన కానీ లేదా 11వతేదీన కాని) గమనిం చగలరు.


Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి.9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.