ETV Bharat / state

నిత్య విద్యార్థుల్లా నేర్చుకోవాలి: వెంకయ్య

సమాజంలో జరిగే విషయాలను నిత్యం తెలుసుకుంటూ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. తన మజిలీలోనే ఎన్నో ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు.

author img

By

Published : Feb 3, 2019, 11:00 PM IST

మనమంతా నిత్య విద్యార్థులమే...!

రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నా.. ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతున్నానని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌ బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్మించిన యోగయ్యనాయుడు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలాగా కొత్త విషయాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని పత్రికల్లో వస్తున్న మార్పు తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు.

undefined

రాజకీయాల నుంచి విరమణ తీసుకున్నా.. ప్రజా జీవితంలో మాత్రం కొనసాగుతున్నానని ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌ బాచుపల్లిలోని వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్మించిన యోగయ్యనాయుడు భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిలాగా కొత్త విషయాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని పత్రికల్లో వస్తున్న మార్పు తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు.

undefined
Intro:మెగా రక్తదాన శిబిరంలో రెండు వేల ఒక వంద 26 మంది రక్తదానం చేసి రాష్ట్రస్థాయిలో రికార్డు నేర్పారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శిబిరానికి విశేష స్పందన లభించింది వేలాది మంది పాల్గొని రక్తదానం చేశారు దీంతోపాటు 163 మంది దానాలు చేశారు ఇంత భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రక్తదానం చేయడం ఇదే మొదటిదని నిర్వాహకులు ప్రకటించారు


Body:మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులు కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొని నిర్వహించారు 21 26 మంది పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్వీఎస్ మెడికల్ కళాశాల సిబ్బంది వైద్యులు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందించాయి


Conclusion:ఒకే చోట నిర్వహించిన రక్తదాన శిబిరంలో గతంలో పన్నెండు వందల మంది వరంగల్ జిల్లా పరకాలలో రక్త దానం చేయగా ఆ రికార్డును చర్చలు బద్దలు కొట్టాలని రెడ్ క్రాస్ సొసైటీ ప్రకటించింది రెండు వేల మందికి పైగా పాల్గొనడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో రికార్డుని ప్రకటించారు ప్రాణం కోసం చేసిన రక్తదాన శిబిరానికి సహకరించిన వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.