ETV Bharat / state

అందరినీ విచారిస్తాం...

జయరామ్​ హత్యకేసుతో విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి వాగ్మూలానికి సాక్ష్యాల సేకరణలో పోలీసులు ఉన్నారు. రేపు నందిగామ వెళ్లి విచారణ చేయనున్నారు.

author img

By

Published : Feb 18, 2019, 5:42 PM IST

సాక్ష్యాల సేకరణలో పోలీసులు

జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డికి సహకరించిన వారు, సలహాలు ఇచ్చిన వారిని విచారిస్తామని బంజారాహిల్స్ డీసీపీ ఏ.ఆర్​.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జయరామ్‌తో నగదు లావాదేవీలు జరిగినట్లు రాకేశ్‌ చెబుతున్నాడని.. ఆ నగదు ఎలా వచ్చిందనే విషయాలు సరిగ్గా చెప్పట్లేదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని విచారించినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.

సాక్ష్యాల సేకరణలో పోలీసులు
undefined

జయరాం హత్య కేసులో రాకేశ్‌రెడ్డికి సహకరించిన వారు, సలహాలు ఇచ్చిన వారిని విచారిస్తామని బంజారాహిల్స్ డీసీపీ ఏ.ఆర్​.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి పాత్ర ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జయరామ్‌తో నగదు లావాదేవీలు జరిగినట్లు రాకేశ్‌ చెబుతున్నాడని.. ఆ నగదు ఎలా వచ్చిందనే విషయాలు సరిగ్గా చెప్పట్లేదన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 55 మందిని విచారించినట్లు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులను కూడా విచారిస్తామని డీసీపీ పేర్కొన్నారు.

సాక్ష్యాల సేకరణలో పోలీసులు
undefined
Intro:camera


Body:camera


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.