ETV Bharat / state

లాక్​డౌన్​ బేఖాతరు.. ప్యారడైజ్​​ 'టేక్​ అవే' బంద్​

author img

By

Published : May 9, 2020, 4:47 PM IST

లాక్​డౌన్​ ఆదేశాలను బేఖాతరు చేసిందంటూ భాగ్యనగరంలో ప్రముఖ హోటల్లో ఒకటైన ప్యారడైజ్ హోటల్​ను జీహెచ్​ఎంసీ అధికారులు మూసేశారు.

VIOLATION OF LOCKDOWN RULES paradise hotel closed by GHMC OFFICERS IN SECEDERABAD
లాక్​డౌన్​ బేఖాతరు.. ప్యారడైజ్​​ 'టేక్​ అవే' బంద్​

లాక్​డౌన్ వల్ల దాదాపు 50 రోజులుగా మూసిఉన్న సికింద్రాబాద్​లోని ప్యారడైజ్​ హోటల్​ 'టేక్ అవే' పేరుతో పార్సెల్ సర్వీసులను వినియోగదారులకు అందజేస్తుంది. టేక్ అవే ఆర్డర్లు ఇస్తున్నారన్న సమాచారంతో ప్రజలు ఒక్కసారిగా హోటల్​ వద్ద భౌతిక దూరం పాటించకుండా బిర్యానీ కోసం క్యూ కట్టారు. దీనిని చూసిన జీహెచ్​ఎంసీ అధికారులు హోటల్​ను మూయించేశారు.

జనాలు హోటల్ వద్ద గుమిగూడండం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు.

లాక్​డౌన్ వల్ల దాదాపు 50 రోజులుగా మూసిఉన్న సికింద్రాబాద్​లోని ప్యారడైజ్​ హోటల్​ 'టేక్ అవే' పేరుతో పార్సెల్ సర్వీసులను వినియోగదారులకు అందజేస్తుంది. టేక్ అవే ఆర్డర్లు ఇస్తున్నారన్న సమాచారంతో ప్రజలు ఒక్కసారిగా హోటల్​ వద్ద భౌతిక దూరం పాటించకుండా బిర్యానీ కోసం క్యూ కట్టారు. దీనిని చూసిన జీహెచ్​ఎంసీ అధికారులు హోటల్​ను మూయించేశారు.

జనాలు హోటల్ వద్ద గుమిగూడండం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. లాక్​డౌన్​ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ యజమానులను హెచ్చరించారు.

ఇదీ చూడండి:'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.