ETV Bharat / state

రాజ్యసభలో 3 రాజధానుల అంశం.. రాష్ట్రానిదే అధికారమన్న విజయసాయిరెడ్డి

author img

By

Published : Feb 7, 2023, 8:12 PM IST

Vijayasai Reddy in Rajya Sabha: ఏపీలో 3 రాజధానుల అంశంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాజధానిపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించినట్లు రాజ్యసభలో వెల్లడించారు.

విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి

Vijayasai Reddy in Rajya Sabha: ఆంధ్రప్రదేశ్​లో 3 రాజధానుల అంశంపై రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి గళమెత్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని అన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తు చేశారు. అదే విధంగా వైజాగ్ మెట్రో వ్యవహారంలో కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.

రాజ్యసభలో 3 రాజధానుల అంశం.. రాష్ట్రానిదే అధికారమన్న విజయసాయిరెడ్డి

Vijayasai Reddy in Rajya Sabha: ఆంధ్రప్రదేశ్​లో 3 రాజధానుల అంశంపై రాజ్యసభ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి గళమెత్తారు. ఆర్టికల్ 154 ప్రకారం రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని అన్నారు. రాజధానిపై పూర్తి అధికారం రాష్ట్రానిదేనన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలు తొలగించేందుకే 3 రాజధానుల అంశాన్ని ప్రతిపాదించామని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక దగ్గర ఉంటే.. హైకోర్టు మరో ప్రాంతంలో ఉందని గుర్తు చేశారు. అదే విధంగా వైజాగ్ మెట్రో వ్యవహారంలో కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.

రాజ్యసభలో 3 రాజధానుల అంశం.. రాష్ట్రానిదే అధికారమన్న విజయసాయిరెడ్డి

ఇవీ చదంవడి:

అప్పురత్న జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంకు పవన్ కల్యాణ్ బిరుదు

'ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా హైదరాబాద్​ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.