ETV Bharat / state

'నన్ను అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధం' - వీహెచ్​ హనుమంతరావు

ముఖ్యమంత్రి కేసీఆర్​ విపక్షాలను చూసి భయపడుతున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ఎద్దేవా చేశారు. తనను సచివాలయం సందర్శనకు అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హనుమంతరావు
author img

By

Published : Jul 1, 2019, 12:09 PM IST

సచివాలయం సందర్శనకు తనను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విపక్షాలను చూసి సీఎం కేసీఆర్​ భయపడుతున్నారని హైదరాబాద్​ సచివాలయం ప్రాంగణం వద్ద ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు మహిళా అధికారిణిపై దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తాను మాజీ ఎంపీగా పార్లమెంటుకైనా వెళ్లగలుగుతానని... సచివాలయంలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్​పై ప్రజలకు నమ్మకం పోతుందని విమర్శించారు.

సీఎం కేసీఆర్​కు విపక్షాలంటే భయం

ఇదీ చూడండి : సచివాలయం పరిశీలిస్తున్న కాంగ్రెస్​ నేతలు

సచివాలయం సందర్శనకు తనను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. విపక్షాలను చూసి సీఎం కేసీఆర్​ భయపడుతున్నారని హైదరాబాద్​ సచివాలయం ప్రాంగణం వద్ద ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు మహిళా అధికారిణిపై దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. తాను మాజీ ఎంపీగా పార్లమెంటుకైనా వెళ్లగలుగుతానని... సచివాలయంలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్​పై ప్రజలకు నమ్మకం పోతుందని విమర్శించారు.

సీఎం కేసీఆర్​కు విపక్షాలంటే భయం

ఇదీ చూడండి : సచివాలయం పరిశీలిస్తున్న కాంగ్రెస్​ నేతలు

Intro:Tg_wgl_01_01_prajavani_raddi_av_ts10077


Body:వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వానికి జనం పోటెత్తారు. తమ సమస్యలను పరిష్కరించడం కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు బారులు తీరారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవోలు అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు .ఎక్కువగా భూ  సమస్యలు , ఫించన్లు,సదరన్ సర్టిఫికెట్లు బాధితులు తరలివచ్చారు.... స్పాట్


Conclusion:prajavani
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.