ETV Bharat / state

Trains cancel: ప్రయాణీకులు లేక 27 రైళ్లు రద్దు

author img

By

Published : May 30, 2021, 8:07 PM IST

దేశంలో కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. ప్రయాణీకులు లేని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తాజాగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

trains cancelled
trains cancelled

కొవిడ్​ కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ అమలుతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణీకులు లేక రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈవిషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది.

రద్దయిన రైళ్ల వివరాలు:

1.గూడూరు-విజయవాడ 2.విజయవాడ-గూడూరు,

3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు,

5. విజయవాడ-సికింద్రాబాద్, 6.సికింద్రాబాద్-విజయవాడ,

7.బీదర్-హైదరాబాద్, 8.సికింద్రాబాద్-బీదర్,

9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్​ నగర్, 10. సిర్పూర్ కాగజ్ నగర్ -హైదరాబాద్​,

11.సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12.కర్నూల్ సిటీ-సికింద్రాబాద్,

13. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 14.కర్నూల్ సిటీ-సికింద్రాబాద్,

15.సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్​నగర్, 16.సిర్పూర్ కాగజ్​నగర్ -సికింద్రాబాద్,

17.నర్సాపూర్-నిడదవోలు, 18.నిడదవోలు-నర్సాపూర్,

19. గుంటూరు-కాచిగూడ, 20.కాచిగూడ-గుంటూరు,

21.ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, 22. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్,

23.పర్బని-హెచ్.ఎస్.నాందేడ్, 24.ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి,

25.విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్, 26. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి,

27.తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్​ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

కొవిడ్​ కేసులు పెరుగుతుండడం, పలు రాష్ట్రాల్లో లాక్​డౌన్​ అమలుతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాణీకులు లేక రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నామని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని.. ఈవిషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరింది.

రద్దయిన రైళ్ల వివరాలు:

1.గూడూరు-విజయవాడ 2.విజయవాడ-గూడూరు,

3.గుంటూరు-వికారాబాద్, 4. వికారాబాద్-గుంటూరు,

5. విజయవాడ-సికింద్రాబాద్, 6.సికింద్రాబాద్-విజయవాడ,

7.బీదర్-హైదరాబాద్, 8.సికింద్రాబాద్-బీదర్,

9.హైదరాబాద్-సిర్పూర్ కాగజ్​ నగర్, 10. సిర్పూర్ కాగజ్ నగర్ -హైదరాబాద్​,

11.సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 12.కర్నూల్ సిటీ-సికింద్రాబాద్,

13. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ, 14.కర్నూల్ సిటీ-సికింద్రాబాద్,

15.సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్​నగర్, 16.సిర్పూర్ కాగజ్​నగర్ -సికింద్రాబాద్,

17.నర్సాపూర్-నిడదవోలు, 18.నిడదవోలు-నర్సాపూర్,

19. గుంటూరు-కాచిగూడ, 20.కాచిగూడ-గుంటూరు,

21.ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్, 22. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్,

23.పర్బని-హెచ్.ఎస్.నాందేడ్, 24.ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి,

25.విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్, 26. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి,

27.తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్​ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది.

ఇదీ చూడండి: Lockdown Extension: రాష్ట్రంలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.