ETV Bharat / state

'రాహుల్ ప్రధానమంత్రి కావడమే మన లక్ష్యం'

రాష్ట్రంలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ జరిపారు. ఎన్నికల్లో ఏ ప్రణాళికతో ముందుకు సాగాలో దిశానిర్దేశం చేశారు.

author img

By

Published : Feb 12, 2019, 5:09 PM IST

కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్

కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్
డీసీసీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకు వస్తున్నందున కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 14 వరకు ఎంపీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
undefined
భాజపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నేతలకు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్న ఉత్తమ్
డీసీసీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకు వస్తున్నందున కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 14 వరకు ఎంపీ అభ్యర్థులుగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
undefined
భాజపా వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి అందరూ కృషి చేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.