విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో 26వ పోస్టు గ్రాడ్యుయేషన్ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యుఎన్క్యూబీఈ సీఈఓ డాక్టర్ షాలిని లాల్ చేతుల మీదగా బంగారు పథకాలను అందజేశారు. ప్రస్తుత తరంలో సాంకేతికత అభివృద్ధికి ఊతమిస్తోందని ఆమె తెలిపారు.
టైటాన్ వాచెస్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీగా తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం స్నాతకోత్సవానికి విచ్చేసిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.
ఇదీ చదవండి: అసలు ఎవరీ 'సారంగ దరియా'!