ETV Bharat / state

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

author img

By

Published : Sep 17, 2019, 5:40 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు, భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్​ జోషి, కిషన్​ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సనత్‌ నగర్​లోని ఈఎస్‌ఐ వైద్యశాలలో...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఎర్రగడ్డలోని ఛాతి హాస్పిటల్​లో రోగులకు పండ్లు పంచారు. ప్రహ్లాద్​ జోషితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో విష జ్వరాలు, వాతావరణ కాలుష్యం ఎక్కువైందని, వెంటనే వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకొని భాజపా నాయకులు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు, కేంద్రంలో భాజపా ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సనత్‌ నగర్​లోని ఈఎస్‌ఐ వైద్యశాలలో...కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి ఎర్రగడ్డలోని ఛాతి హాస్పిటల్​లో రోగులకు పండ్లు పంచారు. ప్రహ్లాద్​ జోషితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

హైదరాబాద్​లో విష జ్వరాలు, వాతావరణ కాలుష్యం ఎక్కువైందని, వెంటనే వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకొని భాజపా నాయకులు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రులు

ఇదీ చదవండిః 'కచ్చులూరు గ్రామప్రజల సహాయం మరచిపోలేం'

Intro:సికింద్రాబాద్ యాంకర్..
సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని సికింద్రాబాద్ నియోజకవర్గము సీతాఫలమనుండి డివిజన్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండపల్లి సతీష్ తో సీనియర్ బీజేపీ పార్టీ నాయకులు........... తదితరులు పాల్గొన్నారు...ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నామాలగుండు నుండి చిలకలగూడ గాంధీబొమ్మ వరకు ర్యాలీగా బయల్దేరారు..అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు..నామాలగుండు సికింద్రాబాద్ భాజపా కార్యాలయంలో బండపల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు..ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. అదేవిధంగా కంటోన్మెంట్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కంటోన్మెంట్ భాజపా ఇంచార్జ్ మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి ప్రస్తుతం విమోచన దినోత్సవం కార్యక్రమాన్ని విస్మరించారని అన్నారు..తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని వారిని స్మరించుకునే రోజు సెప్టెంబర్ 17 అని అన్నారు..తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ప్రధానమంత్రి జన్మదినం కావడం సంతోషకరమని అన్నారు .
తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటే బీజేపీతోనే సాధ్యమని బండపల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును టీఆర్ఎస్ ప్రభుత్వం జరపకపోవడం దారుణమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని బండపల్లి సతీష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని నేతగా పద్మారావు గారు ముందున్నారని బండపల్లి సతీష్ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో ఎన్నో త్యాగాలు చేశారని బండపల్లి సతీష్ గుర్తు చేశారు. ఇది విమోచనం కాదు.. విలీనం అని అంటున్నారని మండిపడ్డారు. Trs పార్టీకి విమోచన దినోత్సవం జరిపే ధైర్యం లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినంగా నిర్వహిస్తామన్నారు..బైట్ ..మాచర్ల శ్రీనివాస్ కంటోన్మెంట్ భాజపా ఇంచార్జ్ Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.