ETV Bharat / state

ఉమ్రా యాత్రలకు పయనమైన ముస్లిం సోదరులు - umrah-yatrikulu

కంప్యూటర్ యుగంలో ప్రజలు మనశ్శాంతి లేకుండా జీవనం సాగిస్తున్నారని... సమస్యల సుడిగుండం నుంచి బయటపడాలంటే దైవభక్తి అవసరమంటున్నారు కొందరు. ఏడాదికి ఒకసారైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలంటూ... ఉమ్రా యాత్రకు పయనమయ్యారు ముస్లిం సోదరులు.

పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు...
author img

By

Published : Mar 23, 2019, 12:49 PM IST

Updated : Mar 23, 2019, 7:09 PM IST

పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు...
వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మంది ఇస్లామిక్​ మతస్థులు నేడు ఉమ్రాయాత్రకు పయనమయ్యారు. ఉమ్రాలోని మదీనాను దర్శించుకుని తిరిగి ఏప్రిల్ 6న స్వస్థలాలకు చేరుకుంటారు. యాత్రలో భాగంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వారికి... అమెరికన్ సిటిజన్ ముఫ్తి హైమద్ రియాజ్ అలీ వీడ్కోలు పలికారు.

మరో బృందం ఏప్రిల్​ 27న....

ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హలీమ్ నిజాం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. ఉమ్రా యాత్రలు చేయాలనుకున్నవారు తమను సంప్రదించాలని కోరారు. మరో బృందం ఏప్రిల్ 27న వెళ్తుందని తెలియజేశారు.

ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు...
వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మంది ఇస్లామిక్​ మతస్థులు నేడు ఉమ్రాయాత్రకు పయనమయ్యారు. ఉమ్రాలోని మదీనాను దర్శించుకుని తిరిగి ఏప్రిల్ 6న స్వస్థలాలకు చేరుకుంటారు. యాత్రలో భాగంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వారికి... అమెరికన్ సిటిజన్ ముఫ్తి హైమద్ రియాజ్ అలీ వీడ్కోలు పలికారు.

మరో బృందం ఏప్రిల్​ 27న....

ప్రయాణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హలీమ్ నిజాం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. ఉమ్రా యాత్రలు చేయాలనుకున్నవారు తమను సంప్రదించాలని కోరారు. మరో బృందం ఏప్రిల్ 27న వెళ్తుందని తెలియజేశారు.

ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

Intro:hyd_tg_17_23_Airport Umrah yatrikulu_ab_c6


Body:కంప్యూటర్ యుగంలో లో ప్రజలందరూ చాలా బిజీ సమయాన్ని గడుపుతున్నారు... నిద్ర లేచిన నుండి పడుకునే వరకు మనసుకు శాంతి అనేది లేకుండా పోయింది.. అనేక సమస్యల మధ్య మానవుడు నలిగిపోతున్నాడు... మానవునికి ప్రశాంతత చేకూరాలంటే దైవభక్తి అవసరమని... అందుకే కనీసం ఏడాదికి ఒకసారైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్న కొందరు కోరుతున్నారు.. అందుకు కేవలం తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా అనేక రాష్ట్రాల ప్రజలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేదుకై వెళ్తున్నారు... అయితే ఈ రోజు ఉదయం 80 మంది ఇస్లామిక్ మతస్తులు పుణ్య క్షేత్రాలను దర్శించుకునేదుకై శంషాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరారు... వారికి ఘనంగా శంషాబాద్ విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన అమెరికన్ సిటిజన్ ముఫ్తి హైమద్ రియాజ్ అలీ.. ఉమ్రా లోని మదీనా దర్శించుకుని తిరిగి ఏప్రిల్ 6న స్వస్థలాలకు చేరుకుంటారు. యాత్రను ఎలాంటి అసౌకర్యం కలగకుండా తానే దగ్గరుండి పతి యాత్రికుని చూసుకుంటానని హలీమ్ నిజాం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అల్ హజ్ హాఫ్జ్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. ఉమ్రా యాత్రలు చేయాలనుకున్నవారు తమను సంప్రదించాలని కోరారు.. మరో బృందం 27 ఏప్రిల్ వెళుతుందని ఆయన మీడియా సమావేశంలో వివరించారు.. యాత్రకు వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి వస్తున్నారని ఆయన తెలిపారు.


Conclusion:బైట్: ఆల్ హజ్ ఆఫీస్ మహమ్మద్ ఫయాజ్ అలీ. మేనేజింగ్ డైరెక్టర్.

బైట్: ముఫ్ తి మహమ్మద్ రియాజ్ అలీ. అమెరికన్ సిటిజన్.
Last Updated : Mar 23, 2019, 7:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.