ETV Bharat / state

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు

author img

By

Published : Oct 24, 2019, 6:02 PM IST

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు

రాష్ట్రంలోని హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ బాణEసంచా కాల్చి మిఠాయిలు పంచారు. తెరాస అభ్యర్థి విజయం సాధించటం వల్ల పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొందని వెల్లడించారు.

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు


ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

రాష్ట్రంలోని హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ బాణEసంచా కాల్చి మిఠాయిలు పంచారు. తెరాస అభ్యర్థి విజయం సాధించటం వల్ల పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొందని వెల్లడించారు.

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు


ఇవీ చూడండి: హుజూర్​నగర్ ప్రజలకు రుణపడి ఉంటా: సైదిరెడ్డి

Intro:హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు జరుపుకున్నారు


Body:వాయిస్ పవర్ ఉంది....



రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేశారు గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ గాంధీ నగర్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేశారు....

బైట్ ..... ముఠా పద్మ నరేష్ కార్పొరేటర్


Conclusion:హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ కార్యకర్తలను మరింత ఉత్సాహం నెలకొంది......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.