ETV Bharat / state

భాజపాలో చేరిన తెరాస కార్పొరేటర్ - హైదరాబాద్​ తాజా సమాచారం

గ్రేటర్ ఎన్నికల్లో నేతలు కండువాలను మార్చుతున్నారు. వెంగళరావు నగర్ తెరాస కార్పొరేటర్ కిలారి మనోహర్​ భాజపాలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

TRS corporater joined in bjp
భాజపాలో చేరిన తెరాస కార్పొరేటర్
author img

By

Published : Nov 19, 2020, 9:22 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వెంగళరావునగర్ తెరాస​ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

భాజపా వెంగళరావు నగర్‌ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది. టికెట్‌ హామీతో పాటు భవిష్యత్తులోనూ తగిన గుర్తింపు ఇస్తామనడంతో కమల దళంలో చేరినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో వెంగళరావునగర్ తెరాస​ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

భాజపా వెంగళరావు నగర్‌ అభ్యర్థిగా ఆయనను ప్రకటించనుంది. టికెట్‌ హామీతో పాటు భవిష్యత్తులోనూ తగిన గుర్తింపు ఇస్తామనడంతో కమల దళంలో చేరినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:ఆ మూడు పార్టీలది ఊసరవెళ్లి స్వభావం: షబ్బీర్ అలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.