ETV Bharat / state

'తెరాస గెలుపుతోనే డివిజన్​ సమస్యలకు పరిష్కారం'

author img

By

Published : Nov 22, 2020, 3:16 PM IST

గ్రేటర్​ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలంటూ తార్నాక డివిజన్​లో అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో లాలాపేట్​లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.

trs candidate election compaign in tarnaka lalapet dividsi
'తెరాస గెలుపే డివిజన్​ సమస్యలకు పరిష్కారం'

ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలంటే తెరాసకే ఓటు వేయాలంటూ తార్నాక 143వ డివిజన్​ అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్​లోని లాలాపేట్​లో మంత్రి పద్మారావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు తెరాసను ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీలతరెడ్డి కోరారు.

ఇదీ చూడండి:'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలంటే తెరాసకే ఓటు వేయాలంటూ తార్నాక 143వ డివిజన్​ అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్​లోని లాలాపేట్​లో మంత్రి పద్మారావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు తెరాసను ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీలతరెడ్డి కోరారు.

ఇదీ చూడండి:'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.