ETV Bharat / state

'ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం'

author img

By

Published : Mar 17, 2020, 6:14 PM IST

భాజపా ప్రభుత్వం మతాల మధ్య వైషమ్యాలు పెట్టడానికి చట్టాలు చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ధ్వజమెత్తారు. కేంద్రం చేస్తున్న కుట్రలను తెరాస ఎలా అడ్డుకోనుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

TPCC Spokes Persons respond about CAA,NRC,NPR
TPCC Spokes Persons respond about CAA,NRC,NPR

భారత దేశ పౌరులకు మళ్లీ ధ్రువీకరణ ఎందుకని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్​, బెల్లయ్య నాయక్​లు ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేవలం వ్యతిరేకించడానికే తప్ప ఆపేందుకు ఉపయోగపడదని పేర్కొన్నారు.

ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోని ఛైతన్యవంతులు కావాలని కోరారు.

'ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం'

ఇవీ చూడండి: దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం

భారత దేశ పౌరులకు మళ్లీ ధ్రువీకరణ ఎందుకని టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్​, బెల్లయ్య నాయక్​లు ప్రశ్నించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం కేవలం వ్యతిరేకించడానికే తప్ప ఆపేందుకు ఉపయోగపడదని పేర్కొన్నారు.

ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోని ఛైతన్యవంతులు కావాలని కోరారు.

'ఎంఐఎం, ముస్లిం ఓట్ల కోసమే అసెంబ్లీ తీర్మానం'

ఇవీ చూడండి: దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.