ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​తో సమావేశమైన చిరు బృందం

author img

By

Published : Jun 9, 2020, 3:28 PM IST

.

tollywood
tollywood

అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్​తో సమావేశమయ్యారు. చిరంజీవి నేతృత్వంలో నటులు దర్శకులు, నిర్మాతలు కలిశారు. నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్‌, సురేశ్‌బాబు, దిల్ రాజు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చిస్తున్నారు.

అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్​తో సమావేశమయ్యారు. చిరంజీవి నేతృత్వంలో నటులు దర్శకులు, నిర్మాతలు కలిశారు. నాగార్జున, రాజమౌళి, సి.కల్యాణ్‌, సురేశ్‌బాబు, దిల్ రాజు, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.