ETV Bharat / state

ప్రజాప్రతినిధులను కలిసిన టీఎన్జీవో నాయకులు - హైదరాబాద్ వార్తలు

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై టీఎన్జీవో నాయకులు మంత్రులను కలిశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి పీఆర్సీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

TNGO leaders meet with ministers to request solve the problems of employees
ప్రజాప్రతినిధులను కలిసిన టీఎన్జీవో నాయకులు
author img

By

Published : Dec 14, 2020, 8:35 PM IST

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలంటూ టీఎన్జీవో నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మంత్రులను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్​ విభాగం రాష్ట్ర కన్వీనర్ హుస్సేని, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలంటూ టీఎన్జీవో నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

మంత్రులను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్​, స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్​ విభాగం రాష్ట్ర కన్వీనర్ హుస్సేని, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.