ETV Bharat / state

మహిళల ఆభరణాలు ఎత్తుకెళ్లే దొంగ అరెస్ట్ - విశాఖ ఎక్స్​ప్రెస్, రాయలసీమ ఎక్స్​ప్రెస్​

రైళ్లలో మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ వారి దృష్టి మరల్చి దంగతనాలకు పాల్పడుతున్న శేష రావును నిజామాబాద్ రైల్వే జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు.

రైళ్లలో చోరీలకు పాల్పడే దొంగ అరెస్ట్
author img

By

Published : Sep 6, 2019, 4:45 PM IST

Updated : Sep 6, 2019, 5:24 PM IST

రైల్లో ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న శేష రావు అనే వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో చంటి పిల్లల తల్లులే లక్ష్యంగా వారి చేతి బ్యాగులను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్​ ఫోన్లు, రెండు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రైల్లో ప్రయాణిస్తున్న మహిళల దృష్టి మరల్చి, శౌచాలయం వెళ్ళిన సమయంలో వారి బ్యాగు నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

విశాఖ ఎక్స్​ప్రెస్, రాయలసీమ ఎక్స్​ప్రెస్​లో శేష రావు దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగులను రైల్వే టీసీకి గాని, సిబ్బందికి గాని అప్పగిస్తే..వారు భద్రపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

రైళ్లలో చోరీలకు పాల్పడే దొంగ అరెస్ట్

ఇవీ చూడండి : ‘యాదాద్రి స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మలా?’

రైల్లో ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న శేష రావు అనే వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో చంటి పిల్లల తల్లులే లక్ష్యంగా వారి చేతి బ్యాగులను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్​ ఫోన్లు, రెండు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రైల్లో ప్రయాణిస్తున్న మహిళల దృష్టి మరల్చి, శౌచాలయం వెళ్ళిన సమయంలో వారి బ్యాగు నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

విశాఖ ఎక్స్​ప్రెస్, రాయలసీమ ఎక్స్​ప్రెస్​లో శేష రావు దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగులను రైల్వే టీసీకి గాని, సిబ్బందికి గాని అప్పగిస్తే..వారు భద్రపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.

రైళ్లలో చోరీలకు పాల్పడే దొంగ అరెస్ట్

ఇవీ చూడండి : ‘యాదాద్రి స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మలా?’

Intro:సికింద్రాబాద్ యాంకర్ .. రైల్లో ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికుల ను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న శేష రావు అనే వ్యక్తిని నిజామాబాదు పోలీసులు అరెస్టు చేశారు.. రైల్వే స్టేషన్లలో రైళ్లలో చంటి పిల్లల తో ఉన్న తల్లులను లక్ష్యంగా వారి వద్ద ఉన్న చేతి బ్యాగు దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .అతని నుండి 5 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు నాలుగు సెల్ఫోన్లో రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే grp పోలీసులు మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకుని తెలిపారు.. ఈ సందర్భంగా రైల్వే డి.ఎస్.పి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఓకే రైల్లో ప్రయాణిస్తున్న మహిళలు దృష్టి మరల్చి వారు వాష్ రూమ్ కి వెళ్ళిన సమయంలో వారి బ్యాగులో జిప్ను తీసి అందులోని విలువైన వస్తువులను దొంగిలించాడు.. గతంలో ఇతనితో పాటు సంతోష్ దినేష్ రాజేష్ ఓ ముఠాగా ఏర్పడి రైళ్లలో దొంగతనాలకు పాల్పడే వారిని ఆయన తెలిపారు విశాఖ ఎక్స్ ప్రెస్ రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో దొంగతనాలకు పాల్పడ్డారు ఆయన వెల్లడించారు.. అనంతరం వారితో విడిపోయి శేష రావు ఒంటరిగా దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు అని ఆయన పేర్కొన్నారు.. పోలీసులు అతన్ని నిజామాబాదులో లో పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.. నాందేడ్ నుండి సికింద్రాబాద్ వైపు వస్తున్న రైళ్లలో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రయాణికులకు ఆయన తనతో ఉన్న హ్యాండ్ బ్యాగులను రైల్వే టీసీ కి అప్పగించాలని వారు భద్రపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రెండు లక్షల విలువైన వస్తువులను రైల్వే లాకర్లు భద్రపరచుకుని అని ఆయన తెలిపారు అతన్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు... బైట్ రాజేంద్ర ప్రసాద్ సికింద్రాబాద్ రైల్వే డి.ఎస్.పి


Body:వంశీ


Conclusion:703240099
Last Updated : Sep 6, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.