ETV Bharat / state

నిత్యావసరాలు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు

కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని కొందరు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

author img

By

Published : Apr 25, 2020, 7:35 PM IST

the social worker delivered the essentials at hyderabad
నిత్యావసరాలు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు హైదరాబాద్‌ సామాజిక సేవకురాలు కొత్త కృష్ణవేణి నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు సాయం చేస్తున్నారు. ఈరోజు దివ్యాంగులకు సరకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు హైదరాబాద్‌ సామాజిక సేవకురాలు కొత్త కృష్ణవేణి నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ ప్రారంభైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు సాయం చేస్తున్నారు. ఈరోజు దివ్యాంగులకు సరకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

ఇదీ చూడండి : ఆర్టీసీపై తీవ్రంగా పడిన కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.