ETV Bharat / state

శుభవార్త: పట్టాలపైకి మరికొన్ని ఏసీ రైళ్లు

రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. రైళ్లలో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు చెందినవి నాలుగు ఉన్నాయి.

author img

By

Published : Oct 8, 2020, 7:34 AM IST

The Railways will revive 39 AC trains due to increased congestion on trains
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు

రైళ్లలో రద్దీ పెరగడంతో రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో 4 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్‌ -విశాఖపట్నం (నెం.12783/12784).. వారానికి ఓ రోజు, లింగంపల్లి- కాకినాడ టౌన్‌ (నెం.12775/12776) వారానికి మూడు రోజులు.. విశాఖపట్నం - తిరుపతి (నెం.22707/22708) డబుల్‌ డెక్కర్‌ రైలు వారానికి మూడు రోజులు.. సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (నెం.12773/12774) వారానికి ఓ రోజు నడవనున్నాయి.

తాజాగా ప్రకటించిన 39 రైళ్లలో 18 ఏసీ ఎక్స్‌ప్రెస్‌లు, 8 శతాబ్ది రైళ్లు, 4 డబుల్‌ డెక్కర్‌, 4 ఏసీ దురంతో, 3 రాజధాని, 1 యువ ఎక్స్‌ప్రెస్‌, 1 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.

ఇదీ చదవండి: లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

రైళ్లలో రద్దీ పెరగడంతో రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో 4 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్‌ -విశాఖపట్నం (నెం.12783/12784).. వారానికి ఓ రోజు, లింగంపల్లి- కాకినాడ టౌన్‌ (నెం.12775/12776) వారానికి మూడు రోజులు.. విశాఖపట్నం - తిరుపతి (నెం.22707/22708) డబుల్‌ డెక్కర్‌ రైలు వారానికి మూడు రోజులు.. సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (నెం.12773/12774) వారానికి ఓ రోజు నడవనున్నాయి.

తాజాగా ప్రకటించిన 39 రైళ్లలో 18 ఏసీ ఎక్స్‌ప్రెస్‌లు, 8 శతాబ్ది రైళ్లు, 4 డబుల్‌ డెక్కర్‌, 4 ఏసీ దురంతో, 3 రాజధాని, 1 యువ ఎక్స్‌ప్రెస్‌, 1 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.

ఇదీ చదవండి: లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.