ETV Bharat / state

శుభవార్త: పట్టాలపైకి మరికొన్ని ఏసీ రైళ్లు - South Central Railway Latest News

రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. రైళ్లలో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు చెందినవి నాలుగు ఉన్నాయి.

The Railways will revive 39 AC trains due to increased congestion on trains
ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరిన్ని రైళ్లు
author img

By

Published : Oct 8, 2020, 7:34 AM IST

రైళ్లలో రద్దీ పెరగడంతో రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో 4 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్‌ -విశాఖపట్నం (నెం.12783/12784).. వారానికి ఓ రోజు, లింగంపల్లి- కాకినాడ టౌన్‌ (నెం.12775/12776) వారానికి మూడు రోజులు.. విశాఖపట్నం - తిరుపతి (నెం.22707/22708) డబుల్‌ డెక్కర్‌ రైలు వారానికి మూడు రోజులు.. సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (నెం.12773/12774) వారానికి ఓ రోజు నడవనున్నాయి.

తాజాగా ప్రకటించిన 39 రైళ్లలో 18 ఏసీ ఎక్స్‌ప్రెస్‌లు, 8 శతాబ్ది రైళ్లు, 4 డబుల్‌ డెక్కర్‌, 4 ఏసీ దురంతో, 3 రాజధాని, 1 యువ ఎక్స్‌ప్రెస్‌, 1 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.

ఇదీ చదవండి: లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

రైళ్లలో రద్దీ పెరగడంతో రైల్వే శాఖ 39 ఏసీ రైళ్లను పునరుద్ధరించనుంది. ఇందులో 4 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉన్నాయి.

సికింద్రాబాద్‌ -విశాఖపట్నం (నెం.12783/12784).. వారానికి ఓ రోజు, లింగంపల్లి- కాకినాడ టౌన్‌ (నెం.12775/12776) వారానికి మూడు రోజులు.. విశాఖపట్నం - తిరుపతి (నెం.22707/22708) డబుల్‌ డెక్కర్‌ రైలు వారానికి మూడు రోజులు.. సికింద్రాబాద్‌ - షాలిమార్‌ (నెం.12773/12774) వారానికి ఓ రోజు నడవనున్నాయి.

తాజాగా ప్రకటించిన 39 రైళ్లలో 18 ఏసీ ఎక్స్‌ప్రెస్‌లు, 8 శతాబ్ది రైళ్లు, 4 డబుల్‌ డెక్కర్‌, 4 ఏసీ దురంతో, 3 రాజధాని, 1 యువ ఎక్స్‌ప్రెస్‌, 1 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.

ఇదీ చదవండి: లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ... నెలరోజుల పాటు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.