ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమ్యసలను వెంటనే పరిష్కరించాలి '

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్​ మాదిగ ఆరోపించారు.

author img

By

Published : Nov 2, 2019, 9:00 PM IST

కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైంది

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 29 రోజులవుతున్నా... కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ ఆరోపించారు. గాంధీభవన్​లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితికి తెరాస, భాజపాలే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటూ 20 మంది కార్మికుల చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్​ చేశారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్యసలను వెంటనే పరిష్కరించాలి '

ఇదీ చూడండి: ఫోన్​ మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చే టెలికాం సంస్థ తెలుసా?

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై 29 రోజులవుతున్నా... కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌ మాదిగ ఆరోపించారు. గాంధీభవన్​లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఈ గందరగోళ పరిస్థితికి తెరాస, భాజపాలే కారణమని విమర్శించారు. సీఎం కేసీఆర్​ ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామంటూ 20 మంది కార్మికుల చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్​ చేశారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్యసలను వెంటనే పరిష్కరించాలి '

ఇదీ చూడండి: ఫోన్​ మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చే టెలికాం సంస్థ తెలుసా?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.