ETV Bharat / state

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ దోమలగూడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

author img

By

Published : Aug 21, 2019, 11:59 PM IST

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 7లక్షల మందిలో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరైన దాఖలాలు లేవని మండిపడ్డారు. తమ పార్టీని వీడిన వారిని విమర్శంచబోమని పేర్కొన్నారు. తెదేపా ఒక విశ్వవిద్యాలయమని, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీల వైఫల్యాలపై త్వరలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

ఇదీచూడండి:దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు

తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని తెదేపా నేతలు ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 7లక్షల మందిలో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరైన దాఖలాలు లేవని మండిపడ్డారు. తమ పార్టీని వీడిన వారిని విమర్శంచబోమని పేర్కొన్నారు. తెదేపా ఒక విశ్వవిద్యాలయమని, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీల వైఫల్యాలపై త్వరలో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

ఇదీచూడండి:దేశంలో రక్తపోటు వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు

Intro:రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని టిడిపి ఆరోపించింది....Body:రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు... హైదరాబాద్ దోమలగూడ లోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న ఏడు లక్షల మందిలో ఒక్కరికి కూడా ఒక ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవని ఆయన విమర్శించారు రు వద్ద టిడిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు ..ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు టిడిపి హయాంలోని హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు ... బడుగు బలహీన వర్గాల ప్రజలకు టిడిపి ఎప్పుడు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు...Conclusion:తెరాస ప్రభుత్వం వైఫల్యాలపై టిడిపి ఆందోళన కు పిలుపునిచ్చింది....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.