ETV Bharat / state

"శేఖర్​కమ్ములకు కృతజ్ఞతలు"జీహెచ్​ఎమ్​సీ సిబ్బంది ప్రదర్శన

author img

By

Published : May 14, 2020, 9:44 AM IST

Updated : May 14, 2020, 12:30 PM IST

సికింద్రాబాద్​ జోన్​లోని జీహెచ్​ఎమ్​సీ వర్కర్లకు నెల రోజుల పాటు బట్టర్​మిల్క్​, బాదమ్​పాలు పంపిణీ చేస్తాననిప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రటించారు. ఈసందర్భంగా శానిటేషన్ కార్మికులు "శేఖర్​కమ్ములకు కృతజ్ఞతలు" అంటూ ఇంగ్లీష్​ ​ అక్షరాలతో రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని గాంధీ ఆసుపత్రి ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు.

"Thanks to Shekhar Kammula" GHMC staff performance
"శేఖర్​కమ్ములకు కృతజ్ఞతలు"జీహెచ్​ఎమ్​సీ సిబ్బంది ప్రదర్శన

కరోనా లాక్​డౌన్​ కారణంగా.. మహానగరంలో శానిటేషన్​ పనులు చేస్తున్న కార్మికులకు దాతలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. సికింద్రాబాద్​ జోన్​లోని జీహెచ్​ఎమ్​సీ వర్కర్లకు నెల రోజుల పాటు బట్టర్​మిల్క్​, బాదమ్​పాలు పంపిణీ చేస్తానని గత నెల 27న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రటించారు.

ఈసందర్భంగా శానిటేషన్ కార్మికులు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. "శేఖర్​కమ్ములకు కృతజ్ఞతలు" అంటూ ఇంగ్లీష్​ ​ అక్షరాలతో రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని గాంధీ ఆసుపత్రి ఆవరణలో జీహెచ్​ఎమ్​సీ సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయమై స్పందించిన శేఖర్​ కమ్ముల లాక్ డౌన్ సమయంలో సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీకు ఏమీచ్చిన తక్కువే అంటూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

కరోనా లాక్​డౌన్​ కారణంగా.. మహానగరంలో శానిటేషన్​ పనులు చేస్తున్న కార్మికులకు దాతలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. సికింద్రాబాద్​ జోన్​లోని జీహెచ్​ఎమ్​సీ వర్కర్లకు నెల రోజుల పాటు బట్టర్​మిల్క్​, బాదమ్​పాలు పంపిణీ చేస్తానని గత నెల 27న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రటించారు.

ఈసందర్భంగా శానిటేషన్ కార్మికులు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు తెలిపారు. "శేఖర్​కమ్ములకు కృతజ్ఞతలు" అంటూ ఇంగ్లీష్​ ​ అక్షరాలతో రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని గాంధీ ఆసుపత్రి ఆవరణలో జీహెచ్​ఎమ్​సీ సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు. ఈ విషయమై స్పందించిన శేఖర్​ కమ్ముల లాక్ డౌన్ సమయంలో సమాజానికి ఎంతో సేవ చేస్తున్న మీకు ఏమీచ్చిన తక్కువే అంటూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 41 కరోనా కేసులు

Last Updated : May 14, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.