ETV Bharat / state

ప్రశాంతంగా టీజీ సెట్‌ పరీక్ష - టీజీ సెట్​

టీజీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌ మలక్‌పేటలోని ముసారాంబాగ్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు.

tg cet exam at malakpet in hyderabad
ప్రశాంతంగా టీజీ సెట్‌ పరీక్ష
author img

By

Published : Nov 1, 2020, 4:53 PM IST

హైదరాబాద్‌ మలక్‌పేటలోని ముసారాంబాగ్‌లో టీజీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. కొవిడ్​-19 నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు మూస్కులు ధరించారు.

పరీక్ష కేంద్రంలో అధికారులు శానిటైజర్​ను అందుబాటులో ఉంచారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. టీజీ సెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,168 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

హైదరాబాద్‌ మలక్‌పేటలోని ముసారాంబాగ్‌లో టీజీ సెట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. కొవిడ్​-19 నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు మూస్కులు ధరించారు.

పరీక్ష కేంద్రంలో అధికారులు శానిటైజర్​ను అందుబాటులో ఉంచారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. టీజీ సెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 1,48,168 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: రెండు పెళ్లిళ్లు దాచి కట్నం కోసం మూడోపెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.