ETV Bharat / state

సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకెళ్లాయి: మంత్రి మల్లారెడ్డి - తెరాస చేపట్టిన కార్యక్రమాలు.. ఇతరపార్టీ నాయకుల చేరికలు

రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులంతా తెరాసలో చేరుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఘట్​కేసర్ మండలంలోని పలువురు కాంగ్రెస్​ నాయకులకు గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

తెరాస చేపట్టిన కార్యక్రమాలు.. ఇతరపార్టీ నాయకుల చేరికలు
author img

By

Published : Sep 22, 2019, 3:11 PM IST

ఘట్​కేసర్ వెంకటాపురం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ రామారావుతో సహా ఇతర పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. గత ఐదేళ్లుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకెళ్లాయి: మంత్రి మల్లారెడ్డి

ఇదీ చూడండి: హుజూర్​ నగర్​ గెలుపు కోసం కారు గేర్లు

ఘట్​కేసర్ వెంకటాపురం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ రామారావుతో సహా ఇతర పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. గత ఐదేళ్లుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకెళ్లాయి: మంత్రి మల్లారెడ్డి

ఇదీ చూడండి: హుజూర్​ నగర్​ గెలుపు కోసం కారు గేర్లు

Intro:సికింద్రాబాద్ యాంకర్..తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులంతా తెరాసలోకి చేరుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు..ఘట్కేసర్ వెంకటాపురం మండలానికి సంబంధించిన పలువురు తెదేపా కార్యకర్తలు నాయకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు..మంత్రి మల్లారెడ్డి వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు..వెంకటాపురం ఎంపీటీసీ రామారావు తో సహా పలువురు తెదేపా కార్యకర్తలు తెరాసలో చేరారు..ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు..సాగునీరు తాగునీరు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పింఛన్లు అనేక పథకాలు ప్రజలకు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు..తెరాస పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఇతర పార్టీలో కాంగ్రెస్ టిడిపి భాజపా నుండి అభివృద్ధి పథంలో నడుస్తున్న కేసీఆర్ వెంట అడుగులు వేయాలని పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ వెంకటాపురం చౌదరిగూడ గ్రామానికి చెందిన ఎంపీటీసీ రామారావు ఇండిపెండెంట్గా గెలిచి తెరాసలో ఈరోజు జాయిన్ అయినట్లు తెలిపారు..ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం తమ మండలానికి గ్రామానికి చేరుతున్న అందువల్లనే ప్రజల్లో కెసిఆర్ పట్ల నమ్మకం ఏర్పడిందని వారు తెలిపారు..బైట్..1 మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి 2..సుదర్శన్ రెడ్డి ఘట్కేసర్ ఎంపీపీBody:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.