ETV Bharat / state

'వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చండి'

లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

author img

By

Published : May 5, 2020, 12:25 PM IST

human rights commission orders telangana government
'వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చండి'

వలస కూలీల కష్టాలపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సుమోటోగా తీసుకుని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. తమ సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించి వారు గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూచించింది.

వలస కూలీల కష్టాలపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సుమోటోగా తీసుకుని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. తమ సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించి వారు గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.