ETV Bharat / state

మహాత్మునికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్​ నివాళి

author img

By

Published : Oct 2, 2019, 10:54 AM IST

మహాత్మా గాంధీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళి అర్పించారు.

cm kcr

మహాత్మా గాంధీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళి అర్పించారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద గవర్నర్‌, సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు మంత్రులు, తెరాస నాయకులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.

మహాత్మునికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్​ నివాళి

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

మహాత్మా గాంధీకి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళి అర్పించారు. లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద గవర్నర్‌, సీఎం పుష్పాంజలి ఘటించారు. పలువురు మంత్రులు, తెరాస నాయకులు మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.

మహాత్మునికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్​ నివాళి

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.