హైదరాబాద్ బాగ్లింగంపల్లి, సుందరయ్య పార్క్ వద్ద మున్సిపల్ కార్మికులు, అభాగ్యులకు అన్నం, మజ్జిగ ప్యాకెట్లతో పాటు అరటి పండ్లు అందజేస్తున్నారు గౌడ సంఘం అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ గౌడ్. కేవలం ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదు.
ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీరుస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి కొవిడ్-19ను తరిమికొట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు