గాంధీ వర్ధంతి సందర్భంగా మహత్ముడికి... హైదరాబాద్లోని తెదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ నివాళులర్పించారు.
బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి గాంధీజీ అని రమణ కొనియాడారు.
ఇదీ చదవండి: మహాత్మునికి ప్రముఖుల నివాళి...