ETV Bharat / state

'సమాఖ్య కూటమి వస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయి' - సాయి కిరణ్​

సమాఖ్య కూటమి వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతాయని సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్​ పేర్కొన్నారు. సనత్​నగర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో తలసాని సాయి కిరణ్​
author img

By

Published : Mar 31, 2019, 9:50 AM IST

Updated : Mar 31, 2019, 12:28 PM IST

ప్రచారంలో తలసాని సాయి కిరణ్​
సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్​ సనత్​నగర్​లో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణలో 16 సీట్లు గెలిచి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్, భాజపాకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిగా
ఏర్పడతాయని జోస్యం చెప్పారు. అప్పుడే రాష్ట్రాలకు నిధులు వచ్చి వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'రెండేళ్లలో కృష్ణ నీళ్లతో మీ పాదాలు కడుగుతాం'

ప్రచారంలో తలసాని సాయి కిరణ్​
సికింద్రాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్​ సనత్​నగర్​లో ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణలో 16 సీట్లు గెలిచి దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కాంగ్రెస్, భాజపాకు ప్రత్యామ్నాయంగా సమాఖ్య కూటమిగా
ఏర్పడతాయని జోస్యం చెప్పారు. అప్పుడే రాష్ట్రాలకు నిధులు వచ్చి వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'రెండేళ్లలో కృష్ణ నీళ్లతో మీ పాదాలు కడుగుతాం'

Last Updated : Mar 31, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.