ETV Bharat / state

హనుమాన్​ పూజల్లో మంత్రి తలసాని శ్రీనివాస్​

రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్​ ఎస్పీ రోడ్డులోని హనుమంతుని ఆలయంలోని పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​ పాల్గొన్నారు.

author img

By

Published : Apr 19, 2019, 1:22 PM IST

హనుమాన్​ జయంతి

హనుమాన్​ జయంతి సందర్భంగా సికింద్రాబాద్​ ఎస్పీ రోడ్డులోని హనుమాన్​ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా చేయాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

హనుమాన్​ జయంతి వేడుకల్లో మంత్రి తలసాని

ఇదీ చదవండి : కొండంతా భక్తజనం... మారుమోగేను రామనామం

హనుమాన్​ జయంతి సందర్భంగా సికింద్రాబాద్​ ఎస్పీ రోడ్డులోని హనుమాన్​ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా చేయాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

హనుమాన్​ జయంతి వేడుకల్లో మంత్రి తలసాని

ఇదీ చదవండి : కొండంతా భక్తజనం... మారుమోగేను రామనామం

సికింద్రాబాద్.. హనుమాన్ జయంతి సందర్భంగా ఎస్పీ రోడ్డు శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు..ఉదయం వీర హనుమాన్ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా శోభ యాత్ర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా చేయాలన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.