ETV Bharat / state

'సినిమా కోసం'

"రాకేశ్​ రెడ్డిని రూ.25 లక్షలు అప్పుగా అడిగా. అంతకు మించి అతనితో నాకు ఏ సంబంధం లేదు. జయరాంను నేనెప్పుడు చూడలేదు" - సూర్య, నటుడు.

author img

By

Published : Mar 2, 2019, 9:04 PM IST

Updated : Mar 3, 2019, 1:08 AM IST

వివరిస్తున్న సూర్య

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్‌ రెడ్డితో సంబంధం లేదని నటుడు సూర్య తెలిపారు. తాను నిర్మిస్తున్న సినిమా కోసం రూ.25 లక్షలు అప్పుగా అడిగినట్లు చెప్పారు. జయరాంను తనతో కలిసి హనీ ట్రాప్‌ చేసినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. అసలు ఆయనను ఎప్పుడూ చూడలేదని చెబుతున్న నటుడు సూర్యతో ముఖాముఖి.

నటుడు సూర్యతో ముఖాముఖి

ఇవీ చదవండి:దళారీ దా'రుణం'

వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్‌ రెడ్డితో సంబంధం లేదని నటుడు సూర్య తెలిపారు. తాను నిర్మిస్తున్న సినిమా కోసం రూ.25 లక్షలు అప్పుగా అడిగినట్లు చెప్పారు. జయరాంను తనతో కలిసి హనీ ట్రాప్‌ చేసినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. అసలు ఆయనను ఎప్పుడూ చూడలేదని చెబుతున్న నటుడు సూర్యతో ముఖాముఖి.

నటుడు సూర్యతో ముఖాముఖి

ఇవీ చదవండి:దళారీ దా'రుణం'

Intro:TG_KRN_07_02_MANTRI_EETELA_ERPATLU_AB_C5
పార్లమెంటరీ ఎన్నికల ప్రచారానికి సెంటిమెంట్ గా కలిసి వచ్చిన కరీంనగర్ నుంచి తెరాస పార్లమెంటరీ సన్నాహక సభ మార్చి 6న కరీంనగర్ లో నిర్వహిస్తున్నట్లు వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు మార్చి 6న కరీంనగర్లోని ఎస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే సన్నాహక సభ లో తెరాస కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోని ఏడు నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మూడు వేల మందిని తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు సన్నాహక ఏర్పాట్లపై రేపు కరీంనగర్ లో ఎమ్మెల్యే సమక్షంలో సమావేశము ఏర్పాటు చేయడమైనది ఆయన చెప్పారు సన్నాహక సభ ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ వినోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి పరిశీలించారు

బైట్ ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి


Body:ట్


Conclusion:య్
Last Updated : Mar 3, 2019, 1:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.