హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం చోటుచేసుకుంది. రోడ్ నెంబర్ 12లోని ఖాళీ స్థలంలో రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు మూటకట్టి పడేశారు. వీధి కుక్కలు ఆ శవాన్ని పీక్కు తినడాన్ని గమనించిన స్థానికులు 100కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి