ETV Bharat / state

నలుగురు దొంగల అరెస్ట్

ఎస్​ఆర్ నగర్ పోలీస్ స్టేషన్​లో దొంగతనాలు చేసే నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Mar 11, 2019, 3:28 PM IST

నలుగురు దొంగల అరెస్ట్

ఎస్​ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పపడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే 130 గ్రామలు బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన ఆనంద్ కుమార్, నాగ భాస్కర్​గా గుర్తించారు. వీరిద్దరిపై పాతకేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా చైన్ స్నాచింగ్, బైకు దొంగతనాలు చేసే సతీష్, ప్రవీణ్ కుమార్​లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక చరవాణి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్​ఆర్ నగర్ సీఐ అజయ్ కుమార్ ఎంతో చాకచక్యంగా చోరులను పట్టుకున్నారని ఏసీపీ తిరుపతి అభినందించారు.

నలుగురు దొంగల అరెస్ట్

ఇవీ చదవండి:నయీం కేసులో ఐదుగురు అరెస్ట్​

ఎస్​ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పపడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువ చేసే 130 గ్రామలు బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏపీకి చెందిన ఆనంద్ కుమార్, నాగ భాస్కర్​గా గుర్తించారు. వీరిద్దరిపై పాతకేసులు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా చైన్ స్నాచింగ్, బైకు దొంగతనాలు చేసే సతీష్, ప్రవీణ్ కుమార్​లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక చరవాణి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్​ఆర్ నగర్ సీఐ అజయ్ కుమార్ ఎంతో చాకచక్యంగా చోరులను పట్టుకున్నారని ఏసీపీ తిరుపతి అభినందించారు.

నలుగురు దొంగల అరెస్ట్

ఇవీ చదవండి:నయీం కేసులో ఐదుగురు అరెస్ట్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.