ETV Bharat / state

యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు - యూపీఎస్సీ ప్రత్యేక రైళ్లు

అసలే కరోనా కాలం.. అందులోనూ యూపీఎస్సీ పరీక్షలు.. బస్సులు, రైళ్లులేవే అని ఆందోళన చెందుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు వెల్లడించింది.

special trains for upsc exams
యూపీఎస్సీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Sep 29, 2020, 7:46 PM IST

యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 3,4వ తేదీల్లో విజయవాడ -విశాఖపట్నం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొనింది. ఈ ప్రత్యేక రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని ఎస్‌సీఆర్ వివరించింది.

యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 3,4వ తేదీల్లో విజయవాడ -విశాఖపట్నం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొనింది. ఈ ప్రత్యేక రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని ఎస్‌సీఆర్ వివరించింది.

ఇదీ చూడండి: ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.