ETV Bharat / state

కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర - special ganesh nimajjanam

గణేష్ నవరాత్రులు ముగింపు సందర్భంగా గణనాథులు సాగర తీరానికి బయలుదేరాడు. తొమ్మిది రోజుల పాటు వేదమంత్రాలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. సికింద్రాబాద్​లోని చిలకలగూడలో గజాననుడి శోభయాత్ర కనులపండువగా జరిగింది.

కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర
author img

By

Published : Sep 12, 2019, 7:36 AM IST

సికింద్రాబాద్​లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో అఖిషా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని అంగరంగవైభవంగా రంగురంగుల అలంకరణలతో చిలకలగూడ వీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా లంబాడీల నృత్యాలు, కేరళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మేళతాళాలు, బతుకమ్మ కోలాటాలు, మహారాష్ట్ర వాయిద్యాల మధ్య కోలాహలంగా శోభాయాత్ర జరిగింది. కనుల పండువగా రంగురంగుల దీపాల కాంతులతో గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరాడు.

కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర

ఇవీచూడండి: బంగారు లడ్డూ వేలం... ఎంతపలికిందంటే

సికింద్రాబాద్​లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో అఖిషా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని అంగరంగవైభవంగా రంగురంగుల అలంకరణలతో చిలకలగూడ వీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. నిమజ్జనోత్సవంలో భాగంగా లంబాడీల నృత్యాలు, కేరళ వాయిద్యాలు, బ్రాహ్మణుల మేళతాళాలు, బతుకమ్మ కోలాటాలు, మహారాష్ట్ర వాయిద్యాల మధ్య కోలాహలంగా శోభాయాత్ర జరిగింది. కనుల పండువగా రంగురంగుల దీపాల కాంతులతో గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరాడు.

కన్నుల పండవగా గణనాథుని శోభయాత్ర

ఇవీచూడండి: బంగారు లడ్డూ వేలం... ఎంతపలికిందంటే

Intro:సికింద్రాబాద్ యాంకర్ గణేష్ నవరాత్రులు ముగింపు సందర్భంగా గణనాధులు సాగర తీరానికి తరలుతున్నారు.. తొమ్మిది రోజుల పాటు వేదమంత్రాలతో పూజలందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి తరలాడు.. సికింద్రాబాద్ లోని చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్లో అఖిషా పౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడు నిమజ్జనానికి బయలుదేరాడు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని అంగరంగవైభవంగా రంగురంగుల అలంకరణలతో చిలకలగూడ వీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది నిమజ్జనోత్సవం లో భాగంగా లంబాడీల నృత్యాలు కేరళ వాయిద్యాలు బ్రాహ్మణుల మేళతాళాలు బతుకమ్మ కోలాటాలు మహారాష్ట్ర వాయిద్యాల మధ్య కోలాహలంగా శోభాయాత్ర జరిగింది.. కన్నుల పండుగగా రంగురంగుల దీపాల కాంతులతో గణనాథుడు గంగమ్మ ఒడికి బయలుదేరాడు.. విద్యుత్ కాంతుల నడుమ డప్పుల చెప్పులతో అట్టహాసంగా శోభాయాత్ర సాగింది.. శోభాయాత్రలో ఆఫీసర్ ఫౌండేషన్ చైర్మన్ బండపల్లి సతీష్ మరియు కుటుంబ సభ్యులు సికింద్రాబాదు వాసులంతా పాల్గొని డాన్సులతో హోరెత్తించారు దారిపొడవునా శోభయాత్ర అంగరంగ వైభవంగా శోభాయమానంగా సాగింది డప్పు చప్పుళ్ళ మేళతాళాలతో సికింద్రాబాద్ ప్రాంగణమంతా మార్మోగింది...


Body:వంశీ


Conclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.