ETV Bharat / state

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన స్పీకర్ పోచారం

author img

By

Published : Jun 13, 2021, 8:18 PM IST

హైదరాబాద్ రాజ్​భవన్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.

SPEAKER POCHARAM SRINIVAS REDDY MET CHIEF JUSTICE OF THE SUPREME COURT JUSTICE NV RAMANA
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన స్పీకర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేస్తున్న సీజేను పోచారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రాజ్ భవన్ అతిథిగృహంలో బస చేస్తున్న సీజేను పోచారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైనందుకు ఆయనకు హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ ఎన్వీ రమణకు పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.

ఇదీ చూడండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.