ETV Bharat / state

నూతన ఎంఎంటీఎస్​ రైళ్లలో సౌకర్యాలు భేష్​ - ఎంఎంటీఎస్​ రైళ్లు

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కొత్త ఎంఎంటీఎస్​ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. సీసీ కెమెరాలు, నూతన సీటింగ్​, విశాల ప్రదేశం ఇలా అన్ని ప్రత్యేకతలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. గత కోచ్​లతో పోలిస్తే ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు.

ఎంఎంటీఎస్​ రైళ్లు
author img

By

Published : May 4, 2019, 9:28 PM IST

దేశ రవాణా వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వేది ప్రత్యేక స్థానం. హైదరాబాద్​లో 2003 ఆగస్టు 9న ప్రారంభించిన ఎంఎంటీఎస్​ రైళ్లు ప్రతిరోజూ దాదాపు లక్షా యాభై వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రైళ్లలో అధికారులు మార్పులు చేశారు. సాంకేతికతంగా అభివృద్ధి చేస్తూ... ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కొత్త ఎంఎంటీఎస్​ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. నూతన కోచ్​ల్లో సౌకర్యాలపై ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తోన్న వివరాలు...

అదునాతన సౌకర్యాలతో ఎంఎంటీఎస్​ రైళ్లు

ఇదీ చూడండి : 'పాముల కంటే 'మౌస్'​ పట్టుకునే వారే ఎక్కువ'

దేశ రవాణా వ్యవస్థలో దక్షిణ మధ్య రైల్వేది ప్రత్యేక స్థానం. హైదరాబాద్​లో 2003 ఆగస్టు 9న ప్రారంభించిన ఎంఎంటీఎస్​ రైళ్లు ప్రతిరోజూ దాదాపు లక్షా యాభై వేల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఈ రైళ్లలో అధికారులు మార్పులు చేశారు. సాంకేతికతంగా అభివృద్ధి చేస్తూ... ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా కొత్త ఎంఎంటీఎస్​ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. నూతన కోచ్​ల్లో సౌకర్యాలపై ఈటీవీ భారత్​ ప్రతినిధి అందిస్తోన్న వివరాలు...

అదునాతన సౌకర్యాలతో ఎంఎంటీఎస్​ రైళ్లు

ఇదీ చూడండి : 'పాముల కంటే 'మౌస్'​ పట్టుకునే వారే ఎక్కువ'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.