ETV Bharat / state

ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - CRIME NEWS IN HYDERABAD

ఏడో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లోని బోరబండలో జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

SEVENTH CLASS STUDENT SUICIDE AT HYDERABAD
SEVENTH CLASS STUDENT SUICIDE AT HYDERABAD
author img

By

Published : Dec 4, 2019, 6:11 PM IST

హైదరాబాద్​ ఎస్సార్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బోరబండలోని ప్రభాత్​నగర్​లో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా... వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కూతురిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్​ ఎస్సార్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బోరబండలోని ప్రభాత్​నగర్​లో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని... శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా... వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కూతురిని విగత జీవిగా చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఉరేసుకుని ఏడో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ఇవీ చూడండి: ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి

Intro:Tg_hyd_35_04_student_suside_at_srnagar_AV_TS10021

raghu_sanathnagar_9490402444

ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక బోరబండ లోని ప్రభాత్ నగర్ లో ఏడవ తరగతి చదివే ,p.కరుణ అనే 12 సంవత్సరాల అమ్మాయి బుధవారం ఉదయం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కరుణ స్థానిక గవర్నమెంట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న ట్లు తండ్రి పురుషోత్తం కార్మికుడిగా పనిచేస్తున్నాడు బుధవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో విద్యార్థి కరుణ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తండ్రికి తెలిపాడు

విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్ల పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు విద్యార్థి మృతి పై అనుమానాలు పోస్టుమార్టం నివేదిక రాగానే విద్యార్థి మృతి పై సమగ్ర విచారణ జరిపి ఇస్తామని బోరబండ ఎస్సై అశోక్ తెలిపారు


Body:.....



Conclusion:......
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.