ETV Bharat / state

సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

author img

By

Published : May 3, 2020, 9:24 PM IST

హైదరాబాద్ జియాగూడలోని సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. రక్తం కొరత ఉండకూడదనే శిబిరం ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు.

జియాగూడలో మెగా రక్తదాన శిబిరం
జియాగూడలో మెగా రక్తదాన శిబిరం

హైదరాబాద్​లోని జియాగూడలో సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జియాగూడలోని శిశు మందిర్ స్కూల్​లో సుమారు 100 మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్తు కాలంలో రక్తం కొరతతో ఎవరికి ఇబ్బంది రాకూడదనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

హైదరాబాద్​లోని జియాగూడలో సేవా భారతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జియాగూడలోని శిశు మందిర్ స్కూల్​లో సుమారు 100 మందితో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్తు కాలంలో రక్తం కొరతతో ఎవరికి ఇబ్బంది రాకూడదనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.