ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణను.. ఈనెల 30కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జనసేన, భాజపాలతో పాటు తెదేపా నేత వర్ల రామయ్య వేసిన వ్యాజ్యాలు న్యాయస్థానంలో విచారణకు వచ్చాయి. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని