ETV Bharat / state

దత్తాత్రేయను సన్మానించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్​ - SC, ST OBC Commission honors Bandaru Dattatreya

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను ఎస్సీ ఎస్టీ, ఓబీసీ కమిషన్​ సన్మానించింది. కార్యక్రమంలో ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి కూడా సన్మానం అందుకున్నారు.

దత్తాత్రేయను సన్మానించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్
author img

By

Published : Sep 15, 2019, 9:01 PM IST

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయను జాతీయ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్​ ఘనంగా సన్మానించింది. బడుగు బలహీన వర్గాలకు జరిగే సన్మాంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి ప్రవేశ పెట్టిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన హక్కుల పరిరక్షణకు గవర్నర్​గా తనవంతు కృషిచేస్తానని తెలిపారు. సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.

దత్తాత్రేయను సన్మానించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్​

ఇదీ చూడండి: బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయను జాతీయ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్​ ఘనంగా సన్మానించింది. బడుగు బలహీన వర్గాలకు జరిగే సన్మాంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల అభివృద్ధికి ప్రవేశ పెట్టిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు వెనుకబడిన తరగతుల వారికి కల్పించిన హక్కుల పరిరక్షణకు గవర్నర్​గా తనవంతు కృషిచేస్తానని తెలిపారు. సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు.

దత్తాత్రేయను సన్మానించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిషన్​

ఇదీ చూడండి: బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం

Intro:యాంకర్ వాయిస్ కాలం కలిసొచ్చింది సకాలంలో వర్షం పడటంతో మార్కెట్లో ఇతర దేశాల ఎగుమతులతో మిర్చి డిమాండ్ పెరిగింది ఒక తింటా మిర్చి 18000 ఉండటంతో రైతులందరూ మిర్చి సాగు పై మొగ్గుచూపుతున్నారు


Body:వాయిస్ ఓవర్ 1_ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవడంతో వాగులు వంక లతోపాటు అన్ని చెరువులు నిండాయి బోర్ లో బావుల్లో నీటి శాతం పెరగడంతో రైతులు తన వ్యవసాయాన్ని జోరుగా సాగిస్తున్నారు అంతేకాకుండా డా పోయిన సంవత్సరం వరకు నష్టాల్లో మిర్చి సాగు చేసిన రైతులు ఇప్పుడు సకాలంలో మీరు రావడం మార్కెట్లో మిర్చి కి మంచి డిమాండ్ రావడంతో రైతులందరూ మిర్చి సాగు పై దృష్టిపెట్టారు యాట నష్టాల్లో ఉన్న మిర్చి రైతులు ఇతర దేశాల ఎగుమతులతో ఏసీ మిర్చి 17 18 వేల పైచిలుకు మార్కెట్లో పలుకుతుంది అందువలన రైతులందరూ తమ నష్టాలను పుచ్చుకోవడానికి ఎక్కువమంది మిర్చి సాగు పై ఆశ చూపుతున్నారు. వాయిస్ ఓవర్ 2_ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు గత గత సంవత్సరం కంటే ఇప్పుడే ఎక్కువ సాగు చేస్తున్నారు జిల్లాలో సుమారు 20 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేస్తున్నారు మిర్చి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులందరూ పత్తి వరి సాగు కంటే మిర్చి పంటను సాగు చేయడానికి రైతులు మొగ్గుచూపుతున్నారు ఎందుకంటే ఏసి ఇ లో లో ఒక కింటా మిర్చి 18000 వేలు పలుకుతుంది గత సంవత్సరం నష్టాలను పుచ్చుకోవడానికి రైతులు ఈ సంవత్సరంలో మంచి ధర ఉంటుందని భావించి ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ పెరిగిన మందులు కులీల కొరతవల్ల రైతులకు కొంత భారం ఉన్నప్పటికీ మిర్చి వైపే మొగ్గు చూపుతున్నారు గత సంవత్సరంలో చాలా మంది రైతులు మిర్చి వల్ల నష్టపోయారు అప్పుడు మార్కెట్లో ఐదు ఆరు వేల కి తింటా మిర్చిని రైతుల అమ్మినారు బాగా నష్టపోయారు ఇప్పుడు దళారి చేతికి చేరిన తర్వాత రేట్లు పెరిగాయి అని రైతులు వాపోతున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని పెరిగిన ధరలకు అనుకూలంగా మిర్చిని మార్కెట్లో రేటు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు


Conclusion:బైట్స్ రైతులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.