ETV Bharat / state

ఫెడరల్​ ఫ్రంట్​ ఆవశ్యకతపై రౌండ్​టేబుల్​

author img

By

Published : Feb 3, 2019, 7:49 PM IST

హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఫెడరల్​ ఫ్రంట్​ ఆవశ్యకతపై చర్చ జరిగింది. కేంద్రంలో కూటమితోనే సామాజిక న్యాయం జరుగుతుందని పలువురు ప్రముఖులు తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్​ ఆవశ్యకతపై చర్చ

ఫెడరల్​ ఫ్రంట్​ ఆవశ్యకతపై చర్చ
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎస్సీ జేఏసీ, బీసీ జనసభ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్​ ఛైర్మన్​ బీఎస్​ రాములు, ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ, ఎస్సీ కార్పొరేషన్​ ఛైర్మన్​ పిడమర్తి రవి, పాల్గొన్నారు. దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకత ఎంతైనా ఉందని బీఎస్ రాములు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలోనే ఫెడరల్ స్ఫూర్తి ఉందన్నారు.
undefined
రాష్ట్రాలకు మరిన్ని హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పడాలని అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రంలో రైతులు, మౌలికపరమైన అంశాలపై సీఎం కేసీఆర్ సమాఖ్య కూటమిని ముందుకు తెచ్చారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాయని పలువురు నేతలు అన్నారు.

ఫెడరల్​ ఫ్రంట్​ ఆవశ్యకతపై చర్చ
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఎస్సీ జేఏసీ, బీసీ జనసభ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్​ ఛైర్మన్​ బీఎస్​ రాములు, ప్రెస్​ అకాడమీ ఛైర్మన్​ అల్లం నారాయణ, ఎస్సీ కార్పొరేషన్​ ఛైర్మన్​ పిడమర్తి రవి, పాల్గొన్నారు. దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకత ఎంతైనా ఉందని బీఎస్ రాములు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పుట్టుకలోనే ఫెడరల్ స్ఫూర్తి ఉందన్నారు.
undefined
రాష్ట్రాలకు మరిన్ని హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పడాలని అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రంలో రైతులు, మౌలికపరమైన అంశాలపై సీఎం కేసీఆర్ సమాఖ్య కూటమిని ముందుకు తెచ్చారని వివరించారు.
కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాయని పలువురు నేతలు అన్నారు.
Intro:రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లకు సన్మానం హాజరైన ఏంపి విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం.


Body:అధికారం పార్టీలో ఉన్నా లేకున్నా సర్పంచులకు కేంద్రం నుంచి వచ్చే విధులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అధికార పార్టీ లో ఉన్నా లేకున్నా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఎంపీ విశేష రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ లకు మాజీ ఎమ్మెల్యే ఏసురత్నం ఆధ్వర్యంలో సన్మానాలు చేశారు. పార్టీ కోసం కృషి చేసే సర్పంచులకు ఇబ్బందులు వచ్చిన తాము అందుబాటులో ఉంటామని అధైర్యపడవద్దని తెలిపారు.


Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి ఫోన్ నెంబర్. 9866815234
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.