ETV Bharat / state

'రేపు అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన'

author img

By

Published : Nov 9, 2019, 8:38 PM IST

Updated : Nov 9, 2019, 9:33 PM IST

ఇవాళ ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ సందర్భంగా అరెస్ట్ అయిన ఆ సంఘ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సాయంత్రం విడుదలయ్యారు. రేపు ఉదయం తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన : అశ్వత్థామ రెడ్డి

ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు మహిళా సంఘాల నేతలు కీలక పాత్ర పోషించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. మహిళలపైన జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాల నేతలు చేసిన పోరాటం.. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమాదేవీలను తలపించారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సోమవారం నుంచి తమ భవిష్యత్​ కార్యాచరణ ఉద్ధృతంగా ఉంటుందని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.

రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన : అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి : ఉద్రిక్తంగా మారిన 'ఆర్టీసీ మిలియన్ మార్చ్'

ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు మహిళా సంఘాల నేతలు కీలక పాత్ర పోషించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. మహిళలపైన జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాల నేతలు చేసిన పోరాటం.. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమాదేవీలను తలపించారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సోమవారం నుంచి తమ భవిష్యత్​ కార్యాచరణ ఉద్ధృతంగా ఉంటుందని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.

రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన : అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి : ఉద్రిక్తంగా మారిన 'ఆర్టీసీ మిలియన్ మార్చ్'

Intro:అశ్వద్ధామ రెడ్డి press meet


Body:అశ్వద్ధామ రెడ్డి press meet


Conclusion:హైదరాబాద్: మిలియన్ మార్చ్ సందర్భంగా అశ్వద్ధామ రెడ్డి ని అరెస్ట్ చేసి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్కు తరలించారు...
సాయంత్రం ఆరు గంటలకి మీడియాతో మాట్లాడుతూ మహిళా ఆర్టీసీ కార్మికులతో పాటు మహిళా సంఘాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు అని తెలిపారు. ఈరోజు మహిళలపైన జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియ చేస్తాము అని తెలిపారు. అనంతరం రేపు ఉదయం 10 గంటలకు అన్ని పార్టీలతో జేఏసీ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
బైట్: అశ్వద్ధామ రెడ్డి( ఆర్టీసీ జేఏసీ)
Last Updated : Nov 9, 2019, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.