ETV Bharat / state

ఉపసభాపతి పద్మారావుకు ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం... - 20th day rtc strike in hyderabad

సికింద్రాబాద్​ రాణిగంజ్​ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు ఉపసభాపతి పద్మారావుగౌడ్​ను కలిసి... వినతి పత్రం అందించారు. తమ డిమాండ్లు పరిష్కరించేలా చొరవ చూపాలని అభ్యర్థించారు.

RTC Employees Memorandum to Deputy Speaker Padmarao goud in secunderabad
author img

By

Published : Oct 24, 2019, 7:59 PM IST

ఆర్టీసీ సమ్మె 20 వ రోజుకు చేరుకున్న సందర్భంగా... సికింద్రాబాద్ రాణిగంజ్​ డిపోకు చెందిన ఉద్యోగులు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్​ను కలిశారు. తమ వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చొరవ చూపాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పద్మారావు నాయకత్వంలోనే పలు కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. కార్మికుల కష్టాలు తెలిసిన పద్మారావు.. తమ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. డిమాండ్ల పరిశీలన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని... త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని పద్మారావు వారికి హామీ ఇచ్చారు.

ఉపసభాపతి పద్మారావుకు ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం...

ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్

ఆర్టీసీ సమ్మె 20 వ రోజుకు చేరుకున్న సందర్భంగా... సికింద్రాబాద్ రాణిగంజ్​ డిపోకు చెందిన ఉద్యోగులు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్​ను కలిశారు. తమ వినతి పత్రాన్ని అందజేశారు. తమ డిమాండ్లను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చొరవ చూపాలని అభ్యర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పద్మారావు నాయకత్వంలోనే పలు కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. కార్మికుల కష్టాలు తెలిసిన పద్మారావు.. తమ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. డిమాండ్ల పరిశీలన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని... త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని పద్మారావు వారికి హామీ ఇచ్చారు.

ఉపసభాపతి పద్మారావుకు ఆర్టీసీ కార్మికుల వినతి పత్రం...

ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..ఆర్టీసీ సమ్మె నేటితో 20 వ రోజుకు చేరుకుంది.. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రాణి గంజి డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చొరవ చూపాలని కార్మికులు డిప్యూటీ స్పీకర్ పద్మారావును కోరారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తాము పద్మారావు వెంటనే ఉంటూ ఆయన ఇచ్చిన పిలుపుమేరకు ఉద్యమకాలంలో సకల జనుల సమ్మె వంటి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు..కార్మికుల కష్టాలు తెలిసిన పద్మారావు తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకు వెళ్తారని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు..ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిశీలన అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని ఆయన తెలిపారు.. అదేవిధంగా సమ్మె 20 వ రోజుకు చేరడంతో రాణిగంజ్ డిపో ఎదుట కార్మికులు తమ నిరసనను తెలియజేశారు..ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే కార్మికులను చర్చలకు పిలవాలని కోరుతున్నారు..Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.