ETV Bharat / state

ప్రపంచానికి భారత్​ మార్గదర్శకం: మోహన్​ భగవత్​

author img

By

Published : Dec 29, 2019, 6:20 AM IST

Updated : Dec 29, 2019, 7:02 AM IST

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని అన్వయ సెంటర్​ ఎన్​సీసీ సమష్టి సేవ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆరెస్సెస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ హాజరయ్యారు. ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.

Rss_Chief_Mohan_Bhagavath_At_ncc awards programme in hyderabad
భారత్​ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది: మోహన్​ భగవత్​

భారతదేశ ధర్మాన్ని కొందరు కుహనా మేధావులు వక్రీకరిస్తున్నారని, ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్​లో ఎన్​సీసీ సమష్టి సేవ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పురస్కారాన్ని దీన్ దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​కు అందించారు.

'భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ భిన్నత్వాలు ఏకత్వం కావాలి' అని మోహన్​ భగవత్​ వ్యాఖ్యానించారు. భారతదేశం చిరంజీవమైనదని, ప్రపంచ శాంతికి తన వంతు పాత్ర పోషిస్తోందని, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మటమే భారతదేశం గొప్పతనమని పేర్కొన్నారు. దేశంలోని సత్యాన్ని, ధర్మాన్ని నిలపెట్టడం, ప్రచారం చేయటం కోసం సంఘ్ పని చేస్తోందని అన్నారు.

భారత్​ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది: మోహన్​ భగవత్​

ఇవీ చూడండి: బడ్జెట్​ ప్రతిపాదనలపై ప్రారంభమైన ఆర్థికశాఖ కసరత్తు

భారతదేశ ధర్మాన్ని కొందరు కుహనా మేధావులు వక్రీకరిస్తున్నారని, ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్​లో ఎన్​సీసీ సమష్టి సేవ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పురస్కారాన్ని దీన్ దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్​కు అందించారు.

'భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ భిన్నత్వాలు ఏకత్వం కావాలి' అని మోహన్​ భగవత్​ వ్యాఖ్యానించారు. భారతదేశం చిరంజీవమైనదని, ప్రపంచ శాంతికి తన వంతు పాత్ర పోషిస్తోందని, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మటమే భారతదేశం గొప్పతనమని పేర్కొన్నారు. దేశంలోని సత్యాన్ని, ధర్మాన్ని నిలపెట్టడం, ప్రచారం చేయటం కోసం సంఘ్ పని చేస్తోందని అన్నారు.

భారత్​ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది: మోహన్​ భగవత్​

ఇవీ చూడండి: బడ్జెట్​ ప్రతిపాదనలపై ప్రారంభమైన ఆర్థికశాఖ కసరత్తు

TG_HYD_90_28_RSS_CHIEF_MOHAN_BHAGAVATH_AT_NNC_AB_7202041 () భారతదేశ ధర్మాన్ని కొందరు కుహనా మేధావులు వక్రీకరిస్తున్నారనీ, ధర్మాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) ఛీఫ్ మోహన్ భగవత్ అన్నారు. గడ్చిబౌలి లోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్ సీసీ సమష్టి సేవ పురస్కార ప్రధానోత్సవం ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ పురస్కారాన్ని దీన్ దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు అందించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ భిన్నత్వాల ఏకత్వం కావాలని వ్యాఖ్యానించారు. భారతదేశం చిరంజీవమైనదని, ప్రపంచ శాంతికి తన వంతు పాత్ర పోషిస్తుందని, ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అని నమ్మటమే భారతదేశం గొప్పతనమని పేర్కొన్నారు. భారతదేశం లోని సత్యాన్ని, ధర్మాన్ని నిలపెట్టడం, ప్రచారం చేయటం కోసం సంఘ్ పని చేస్తుందని అన్నారు. byte: మోహన్ భగవత్, ఆర్సెస్ ఛీఫ్
Last Updated : Dec 29, 2019, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.