ETV Bharat / state

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు - షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

సాయి దర్శనం కోసం తెలుగు వారంతా ఓ బస్సులో హైదరాబాద్​ నుంచి బయలుదేరారు. షిర్డీకి చెరువయ్యే సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15మందికి తీవ్రగాయాలయ్యాయి.

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు
author img

By

Published : Aug 3, 2019, 12:56 PM IST

మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది తెలుగువారు గాయాలపాలయ్యారు.

ఏం జరిగిందంటే...

దైవ దర్శనం కోసం తెలుగువారంతా హైదరాబాద్​ నుంచి షిర్డీకి బయలుదేరారు. ఆరెంజ్​ ప్రైవేటు ట్రావెల్స్​లో వెళ్తుండగా... అహ్మద్​నగర్​ రాహురి తాలూకా వద్ద వాహనం పల్టీ కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించారు.

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్​ పేరు ఖరారు'

మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది తెలుగువారు గాయాలపాలయ్యారు.

ఏం జరిగిందంటే...

దైవ దర్శనం కోసం తెలుగువారంతా హైదరాబాద్​ నుంచి షిర్డీకి బయలుదేరారు. ఆరెంజ్​ ప్రైవేటు ట్రావెల్స్​లో వెళ్తుండగా... అహ్మద్​నగర్​ రాహురి తాలూకా వద్ద వాహనం పల్టీ కొట్టింది. ఉదయం 8 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురికావడంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించారు.

షిర్డీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... 15 మందికి గాయాలు

ఇదీ చూడండి: 'ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్​ పేరు ఖరారు'

Intro:




Shirdi_Ravindra Mahale

ANCHOR_ हैद्राबादहून साईभक्तांना घेऊन निघालेल्या ऑरेन्ज कंपनीच्या लक्झरी बसला राहुरी तालूक्यात अपघात झाला आहे.. सकाळी आठ वाजेच्या दरम्यान हि घटना घडली असून चालकाचा ताबा सुटून पलटी झालेल्या या बसमधील साधारण पंधरा प्रवासी जखमी झाले आहेत...

VO_ अहमदनगर जिल्ह्यातील राहुरी तालूक्यात सकाळी आठ वाजेच्या दरम्यान हि अपघाताची घटना घडली आहे.. हैद्राबादहून साईभक्तांना घेऊन निघालेल्या ऑरेन्ज कंपनीच्या लक्झरी चालकाचा गाडीवरील ताबा सुटला आणी बस थेट डिव्हाडर तोडून रस्त्यावर आडवी झाली .. स्थानिक नागरिकांना घटनास्थळी धाव घेत बसच्या काचा फोडून जखमींना बाहेर काढले आणी रूग्णालयात दाखल केले आहे.. या अपघातातील सर्व प्रवाशी हैद्राबाद येथील असल्याची प्राथमिक माहीती आहे..बस नगर मनमाड महामार्गावरच आडवी झाल्याने दोन तास महामार्ग ठप्प झाला होता.. पोलीस घटनास्थळी दाखल झाल्यानंतर क्रेनच्या सह्हायाने हि लक्झरी बस बाजूला काढण्यात आली त्यानंतर वाहतूक सुरळीत झाली आहे.. रात्रभर हैद्राबादहून गाडी चालवत आलेल्या ड्रायव्हरचा शिर्डीजवळ आल्यानंतर ताबा सुटल्याने हा अपघात झाला आहे.. सुदैवाने कोणतीही जिवीत हानी झाली झाली नसली तरी यात अनेक प्रवासी जखमी झाले आहेत....Body:MH_AHM_Shirdi_Bus Accident_3_Visuals_Bite_MH10010Conclusion:MH_AHM_Shirdi_Bus Accident_3_Visuals_Bite_MH10010

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.