ETV Bharat / state

ఆలయాల్లో రథసప్తమి కళ

రథసప్తమి అనగానే... రథాల ముగ్గులు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సూర్యభగవానుడి జన్మదినం, యాగాలు, కుంకుమ పూజలు, నవరాత్రి ఉత్సవాలు.... ఇలా ఎన్నెన్నో ప్రత్యేకలతో రాష్ట్ర దేవాలయాలన్ని కళకళలాడుతున్నాయి.

author img

By

Published : Feb 12, 2019, 3:40 PM IST

ఆలయాల్లో రథసప్తమి కళ

ఆలయాల్లో రథసప్తమి కళ
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలన్నిటిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి పల్లకి సేవలు, పాదపూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
undefined

వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలనికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారు సాయంత్రం వరకు సప్త వాహనాలపై ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్ర వాహన పల్లకి సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రథసప్తమి సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు రథసప్తమి వేడుకల్లో పారాయణం చేస్తూ... రథసప్తమి విశిష్టతను వివరించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ పెద్దవాగు నది ఒడ్డున వెలసిన బాల ఈశ్వరుడి రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రథసప్తమి సందర్భంగా తొమ్మిది రోజులపాటు యాగాలు, అభిషేకాలు, పూజలు, పారాయణాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.

ఆలయాల్లో రథసప్తమి కళ
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలన్నిటిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి పల్లకి సేవలు, పాదపూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
undefined

వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలనికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారు సాయంత్రం వరకు సప్త వాహనాలపై ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్ర వాహన పల్లకి సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రథసప్తమి సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు రథసప్తమి వేడుకల్లో పారాయణం చేస్తూ... రథసప్తమి విశిష్టతను వివరించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ పెద్దవాగు నది ఒడ్డున వెలసిన బాల ఈశ్వరుడి రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రథసప్తమి సందర్భంగా తొమ్మిది రోజులపాటు యాగాలు, అభిషేకాలు, పూజలు, పారాయణాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.

Intro:ప్రతి ఇంటి పై బీజేపీ జండా .భవిష్యత్తు ఎన్నికలలో తను పోటీ చేయబోనని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు.
హైదరాబాద్: జాతీయ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు బిజెపి పార్టీ నీ బలోపేతం చేసే దిశగా అందులో భాగంగా బిజెపి తలపెట్టిన ప్రతి బిజెపి నాయకుడు ఇంటి పై జెండా ఎగురవేయాలి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్పేట్లోని తన ఇంటిపై పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.


Body:ఈరోజు నుండి 25 తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఈరోజు జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుల ఇండ్ల పైన 27 రేపటినుండి. జిల్లా. మండల. గ్రామస్థాయిలో వరకు కొనసాగుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానం నుండి పోటీ చేస్తూ అధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.


Conclusion:ఈ కార్యక్రమంలో మలక్పేట్ ఎల్బీనగర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.