ETV Bharat / state

సతీసమేతంగా మర్రి రాజశేఖర్ రెడ్డి ఓటు వినియోగం

సార్వత్రిక ఎన్నికలకు ఓటర్లతో పాటు అభ్యర్థులు ఉదయాన్నే వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ అందరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. మర్రి రాజశేఖర్ రెడ్డి సికింద్రాబాద్​లో తన ఓటు వేశారు.

author img

By

Published : Apr 11, 2019, 8:55 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి

సికింద్రాబాద్ బోయినపల్లిలో సెయింట్ రీటా పాఠశాలలో మల్కాజిగిరి తెరాస అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. అందరూ తమహక్కును ఉపయోగించుకోవాలని కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి

ఇవీ చూడండి: పోలింగ్​పై సమస్త సమాచారం... ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం

సికింద్రాబాద్ బోయినపల్లిలో సెయింట్ రీటా పాఠశాలలో మల్కాజిగిరి తెరాస అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. అందరూ తమహక్కును ఉపయోగించుకోవాలని కోరారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి

ఇవీ చూడండి: పోలింగ్​పై సమస్త సమాచారం... ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.